Annie Besant was the great first president of Indian National Congress.
ANNIE BESANT విదేశ మహిళ యైనప్పటికి భారత దేశపు స్వాతంత్ర్య ఉద్యమంలో ఆమె పాత్ర అతి కీలకమైనది. ఆమె జీవితమంతా పరోపకారంతోనే గడిచింది. భారత దేశం వచ్చి భారతీయులతో కలసి మెలసి వారి కష్టాలలో పాలుపంచుకొని హిందూసంస్కృతిని పునరుద్ధరించుటకై ANNIE BESANT నిర్విరామ కృషి చేసింది.శక్తియుక్తులు, వాగ్ధాటి,భారతీయులకు ఎక్కువగా ANNIE BESANT అనుభవం రచనా శకి ఆమె అన్నియూ ఉపయోగపడినవి. భారత ఈనాటి వారికొకప్రజలు ఆమెను మాతగా చూచారు.పేరుగల వ్యక్తిగా మాత్రం తెలియవచ్చుగాని స్వాతంత్య్ర ఉద్యమనాయకులంతా ANNIE BESANT ను అమితంగా అటువంటి ఆదర్శ మహిళ జీవితం యీనాటి గౌరవించారు.

బాలబాలికలకు అవశ్యపఠనీయం. దివ్యజ్ఞాన సమాజ సభ్యులు కామె మిక్కిలి పూజనీయం.అనీఫుడ్ వివాహానికి పూర్వం ఆమెకున్న పేరు) లండన్ నగరంలో 1847 అక్టోబరు 1వ తేదీన జన్మించింది. ANNIE BESANT తల్లి ఐర్లండు దేశస్థురాలు. తండ్రి దివాన్ ప్లేయ అడవుల్లో ప్రస్తుతం ఉంటున్న ఐర్లండు దేశానికి చెందిన వాడే. ఆమె పూర్వీకులలో ఒకరు మందను మేజరుగా పనిచేశారు. లార్డ్ హాధర్లీ అనే జాతీయ లార్డ్ ఛాన్సులరుగా ప్రసిద్ధి చెందారు. ఆయన కూడా వంశంలోవాడే. మొత్తం మీద ANNIE BESANT కి ఐర్లండు అన్నా అక్కడి అలవాట్లన్నా ఎక్కువ ప్రీతి.
ANNIE BESANT ఒక సారి “ఐరిష్ భాష చాలా వినసొంపయినది. ఆ ప్రజల స్వభావాలు నా హృదయాన్ని ఆకర్షించాయి” అన్నారు. “ఆ ప్రజలు ఇతరులచే చెప్పించుకోక వారే అందరికంటే ముందుంటారని కూడాANNIE BESANT అభిప్రాయం. ANNIE BESANT బంధువొకావిడతో వాళ్ళ వంశ చరిత్ర చెపుతూ ఫ్రాన్సు దేశం పరిపాలించిన ఏడుగురు రాజులు తమ వంశంవారని చెప్పింది. ఈ వంశ గౌరవం ఆమె భవిష్యత్తు జీవితానికి నిర్భయంగా ప్రజా జీవనంలో పాల్గొనడానికి విమర్శలను లెక్క పెట్టుకుంటూ తన లక్ష్య సాధనకు కృషి చేయడానికి మిక్కిలిగా తోడ్పడింది.
ANNIE BESANT తండ్రి మిక్కిలి తెలివిగలవాడు, విద్యాధికుడు, గణిత శాస్త్రవేత్త, పురాణగ్రంధాలు పఠించాడు. ఫ్రెంచి, ఇటాలియన్, జర్మన్, స్పానిష్, పోర్చుగీసు భాషలు వచ్చిన వాడు. ఆయనలా వేదాలు, శాస్త్రాలు చదివిన శాస్త్రాలు చదివిన సనాతన ఆచారాలకు దాసుడు కాడు. ANNIE BESANT తల్లి మాత్రం మతం అంటే ఆచారాలంటే ప్రాణమిచ్చేది. బైబులు గ్రంథంలోని మాట లన్నా ఋషివాక్కులుగా భావించేది. ANNIE BESANT ఐదవ యేటనే ఆ ముసలి తండ్రి మరణించాడు.ANNIE BESANT కూడా చిన్నతనంలో తల్లివలె మతమంటే ఎక్కువ విశ్వాసంతో వుండేది. చిన్నతనంలో ఎన్నో కలలు కనేది భవిష్యత్తు గురించి ఏవేవో ఊహలల్లుకు కనేది.
ANNIE BESANT కుటుంబం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవలసి రావడంతో ANNIE BESANT కి బాల్యమంతా సమస్యలు, కష్టాలే ఎదురైనాయి. తన కుమారుణ్ణి హారోలో చదివించాలనే పట్టుదలతో ANNIE BESANT తల్లి కష్టాలు కోర్చికూడా పూటకూళ్ళ ఇలు నిర్వహించి ఆ లాభాలుతో కొడుకును హారోలోచదివించింది. ఆ సమయంలోANNIE BESANT ప్రఖ్యాత నవలాకారుడు కాప్టెన్ మేరియల్ సోదరి మిస్ యేంయట్ మేరియట్ పోషణలో పెరిగింది.
ఆమె ప్రఖ్యాత విద్యావేత్త మేతీకు మాంటిసోరి పద్ధతిలో బాల బాలికలకు తక్కువ శ్రమ ఎక్కువ ఆనందం కలిగేటట్లు బోధించింది. మిస్ మేరియట్ విశాలమైన భవనం తీసుకుని అందులో ఆదివారాలు బైబులుపాఠ శాల నిర్వహిం చేది. తాను చదువు నేర్చుకునే రోజుల్లో ANNIE BESANT “పిల్లిమ్స్ ఆ ప్రోగ్రెస్” మిల్టన్ మహాకవి రచించిన “పారీడై జొలాస్టు” అనే గ్రంధాలను అభిమానించి చదివింది.

కొంతకాలం జర్మను భాషను నేర్పి మిస్ మెరియట్ ANNIE BESANT ని జర్మనీకి తీసుకు వెళ్ళింది. అక్కడ అన్నీ ఆమె ఎంతో జాగ్రత్తగా చూచేది. ANNIE BESANT కి 14 సంవత్సరాలు యువకులు ,దుండగల కంట పడకుండా ANNIE BESANT ని ఆమె వెయ్యి కళ్ళతో కాపాడింది.మత బోధనలకు హాజరైనప్పుడు ANNIE BESANT ఆ ప్రశాంత వాతావరణానికి అక్కడ ప్రదర్శింపబడిన మహాభక్తుల చిత్రపటాలకు ముగ్ధురాలయింది. ఆమె ప్రేమగాధలను గాని దానికి సంబంధించిన కవిత్వాలుగాని చదివి యెరుగదు. తమ ప్రాణాలర్పించిన కన్యల చరిత్రలు, భక్తురాలు సెసిల్లా చెవిలో దేవ దూతలు బోధించిన విషయాలు ANNIE BESANT కు ఇష్టంగా ఉండేవి.
ANNIE BESANT ఇంగ్లండుకు తిరిగి వచ్చిన పిమ్మట తల్లివద్ద సంగీత పాఠాలు అభ్యసించింది. ఈ మధ్య కాలంలో ఆమె తల్లి పెక్కు నష్టాలకు గురికావలసి వచ్చింది. ANNIE BESANT తల్లి ఒక న్యాయవాదిని మనస్ఫూర్తిగా నమ్మింది. ఆయన ఆమెకు నమ్మక ద్రోహం చేశాడు. ఇన్ని మోసాలకు కష్టాలకు లోనైనా లెక్కించకుండా ANNIE BESANT తల్లి మాత్రం ఆమె బాల్యం, యౌవన కాలాల్లో ఎటువంటి కష్టం పిల్లలకు కలుగకుండా చూచింది. తన వివాహానికి పూర్వం ANNIE BESANT ప్రాచీన చర్చిలకు చెందిన మతాచార్యుల రచనలను చదివేది. తర్వాత తన జీవితాన్ని సవిూక్షించుకుంటూ స్వల్ప ప్రాణాలు మన్నిస్తే తాను స్వార్ధం విడిచి పెట్టి త్యాగానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినట్లు ANNIE BESANT గమనించింది. ఇదంతా కూడా ‘తన పూర్వజన్మ పుణ్యమని అదే తన ప్రస్తుత జీవితాన్ని తీర్చిదిద్దిందని ANNIE BESANT నమ్మింది.
1866లో రెవరెండ్ ప్రాంక్ , ANNIE BESANT కు మత చార్యునితో వివాహం జరిగింది. కొద్ది కాలం ఆ జరిగింది,కొద్దికాలం ప్రేమించుకున్న తర్వాత వారిద్దరూ వివాహమాడారు ఆమెతానంతకు పూర్వం తన డైరీలో వ్రాసివుంచుకున్న మత బోధనలను గురించి ANNIE BESANT కు కొన్ని ధర్మసందేహాలు కలిగాయి మతావేశం ANNIE BESANT హృదయాన్ని ఆవరించి తలూపడం చేత ANNIE BESANT తన భర్తను ఆ వినిపించే దివ్య ప్రభువు సందేశాన్ని దూతగా వర్ణించేది. కొంత కాలమయిన పిమ్మట పెళ్ళి చేసుకో దలంచి 20వ యేట వివాహ ప్రయత్నం విరమించు కుందామనుకున్నా ANNIE BESANT తల్లి పట్టుదలతో అది జరిగింది.
పేదవారి న్యాయవాది ANNIE BESANT పేరుబడ్డ రాబర్ట్స్ఆమెకు 1867లో పరిచయమయింది, ఆకాలంలో అభ్యుదయ వాది వక్తఅయిన జాడ్ బ్రైట్ అంటే ఆ లాయరుకు చాలా అభిమానం అతడు ఐర్లండులోని ఫెనియన్ ఉద్యమంతో సంబంధమున్న వాడు. అప్పుడున్న జడ్జికి ఐర్లండు దేశస్థులంటేనే గిట్టదు. ఆ కేసులో యిద్దరు ముద్దాయిలకు ఆ జడ్జి ఉరిశిక్ష విధించాడు. ఆ జడ్జికి ఉరిశిక్షల జడ్జి అని పేరుంది.
ఇంగ్లండులో స్వేచ్ఛ ఉన్నదంటారు. “ఇదేనా ఇంగ్లండులో స్వేచ్ఛ?” అనే శీర్షికతో ANNIE BESANT ‘నేష నల్ రిఫార్మర్’ అనే పత్రికలో ఒక వ్యాసం వ్రాసింది. ఆ పత్రికకు బార్లెసు బ్రార్లా బార్లా సంపాదకుడు. ఆవేశంతో ఆ వ్యాసం ఆ పత్రికలో ప్రచురింపబడింది.

ANNIE BESANTవైవాహిక జీవితంలో సమస్యలు తలెత్తాయి, ఆమె భర్త పురుషుడు అంటే స్త్రీ పైన సర్వాధికారి. స్త్రీ ఆయనకు అణిగిమణిగి వుండాలనే దురహంకా రంతో విర్రవీగుతూ ఉండేవాడు. ANNIE BESANT స్వభావం దానికి పూర్తిగా విరుద్ధం. ఇంటిగొడవలు అసలే పట్టించుకోకుండా, స్వేచ్ఛగా నిర్విచారంగా లూసిఫర్ వెంట దురభిమానంతో తిరగడం అలవాటు. గృహకల్లోలాలు ఆమె మిక్కిలి చికాకు పరచాయి, యీ మానసిక సంక్షోభంతో ANNIE BESANT క్రుంగిపోయింది. ఈ బాధ నుండి తప్పించుకోదలచి ANNIE BESANT చిన్న కథలను, భక్తుల చరిత్రలు వ్రాయడం పెట్టింది. ఆమె వ్రాసిన చిన్న కథలు ప్రచురింపబడ్డాయి. డబ్బుకూడా రావడం ప్రారంభమయింది. మొట్ట మొదటి సంపాదన అదే గనుక ఆమెకు పట్టరాని సంతోషం కలిగింది. ఒక రచయిత్రిగా ఆమె వర్ధిల్లడానికి దోహద మిచ్చింది.
ANNIE BESANT కి 1869లో ఒక కొడుకు 1870లో ఒక కూతురు కలిగారు. ఆమె జీవితానికి ఈ పిల్లలిద్దరు ఒక వెలుగయినారు పట్టరాని సంతోషంతో ఆ శిశువులను అనీయే పెంచడం మొదలు పెట్టింది. 1871లో ఆ పిల్ల లిద్దరికి కోరింత దగ్గుపట్టుకుని పిల్లల ప్రాణాల రక్షణకై ఆమె మృత్యువుతో పోరాడింది. పిల్ల లు కోలుకునేసరికి ANNIE BESANT ఆరోగ్యం దెబ్బతిన్నది. తెప్పరిల్లుకొన్న తరువాత మూడు సంవత్సరాలపాటు మనసులో ఆందోళన చెందుతూ చివరకు క్రీస్తును గురించి అమిత విశ్వాసం కలిగిన ANNIE BESANT నిరీశ్వర వాదిగా మారిపోయింది.
సంశయాత్మా వినశ్యతి’ అన్నట్లుగా ANNIE BESANT ఆత్మలో మత విశ్వాసం గాఢంగా వుండటంవల్ల ఒక సంశయం ANNIE BESANT ను క్రుంగదీసింది. చివరకు ఈ సంఘటనను ANNIE BESANT తన స్వీయచరిత్రలో వ్రాస్తూ దయామయుడు తాను సృష్టించిన మానవులందరిని ప్రేమతో చూస్తాడన్న విశ్వాసమే నాలో అంతరించింది దీనికి దారితీసిన సంఘటనలో ముఖ్యంగా పేదవారి దుర్భర జీవితం, వారుపడే కష్టాలు, నా తల్లి ఒక న్యాయవాది చేతుల్లో మోసపోయి డబ్బు పోగొట్టుకోవడం, మా వివాహ బంధం ఒక తీరని మానసిక వ్యధగా తయారు కావడం నా పిల్లలు, వట్టి పుణ్యానికి వ్యాధిగ్రస్తులయి వారాలు తరబడి బాధపడటం కలిసివున్నాయి. అంతకు పూర్వం వున్న. ఆనందమయ జీవితంతో పోల్చుకుంటే ఈ కష్టాలు బాధలు నా మనసును ఎంతగానో కలవరపెట్టాయి.
క్రీస్తులో నాకున్న ప్రగాఢ విశ్వాసం మన బుద్దులన్నిటిని నడుపుతాడన్న నమ్మకం నిరంతరం చేసే ప్రార్థనలు, భగ వత్ సాక్ష్యాత్కారం కూడా యిప్పుడు నాలో మటుమాయమె పోయినాయి” అన్నారు.
ANNIE BESANT మనసులో ఒక తరం మరణం తర్వాత శిక్ష శాశ్వతంగా వుండిపోతుందా?
పాపంతో, బాధలుతో నిండిన ఈ లోకాన్ని సృష్టించిన భగవంతుని మనం మంచివాడు, ప్రేమమూర్తి అని ఎందుకు పిలవాలి ? పాపాత్ములందరికొరకు క్రీస్తు బలికావడం భగవంతునికి న్యాయంగా వుందా? బైబిలులోని అంతర్వాణిగా నమ్మాలా ? నీతివంతులు కాని ప్రతిలను ఆ పరమాత్ముడు సవ్యమార్గంలో నడిపిస్తాడా? మొదలైనఎన్నో ప్రశ్నలు ఆమెను కలవరపరచి తగినంత సాక్ష్యా ధారాలుంటేగాని తానే విషయం విశ్వసించననే వాదానికి దిగింది.

ANNIE BESANT ఈ సంక్షోభంలో నుంచి బయట పడటానికి సాంఘిక సేవ, రోగులకు ఉపచారం దరిద్ర నారాయణాలకు తోడ్పాటు ఆరంభించింది. ఆ సమయంలోనే ఆమె వ్యవయసాకూలీల నికృష్టజీవితం, కార్మికోద్యమం, భూస్వాములు కార్మిక సంఘాలలో చేరిన వారికి పనియివ్వకపోవడం వంటివి ఎన్నో నగ్నసత్యాలు తెలుసుకోగలిగింది. రెవరెండ్ ఛార్లెసు అనే మత గురువుతో క్రీస్తులోని భగవదీసకంటే మానవతావాదం గురించి ఎక్కువగా చర్చించింది. క్రీస్తును భగవంతునిగా అంగీకరించని పక్షంలో తాను ఆ మతావలంబకురాలుగా కొనసాగడానికి వీలు . కాదని తెలుసుకుంది.
1872లో ANNIE BESANT కు స్కాటు దంపతులతో పరిచయం కలిగింది. వారు ఛాందసాచారాలకు నమ్మకాలకు దూరంగా ఉండేవారు. ANNIE BESANT వారికి స్వేచ్ఛాభావాలతో కూడిన వ్యాస మొకటి స్కాటుకు వ్రాసియిచ్చింది. తనకు మనసులో కలిగిన వివిధ సంశయాలుతో ANNIE BESANT సిబ్బే అనే గ్రామంలో ప్రజలందరికి టైఫాయిడ్ జ్వరం సోకితే విసుగు చెందకుండా ఆ రోగులందరికీ సేవచేసింది. ఆ సమయంలోనే ఆమె ఆ గ్రామంలోవున్న చర్చికి వెళ్ళింది. అక్కడ ఆమెకు ఒక భావం కలిగి అక్కడివారికి హితబోధ చేయాలని అవకాశం చిక్కితే తాను ప్రసంగించాలని అనిపించింది.
“ఇంటోఆమె వ్రాతలోనే యిలా వ్రాశారు. “నేను అక్కడి కళలకీ సంగీత వాయిద్యం వాయించాలని వెళ్ళాను. తీరా వేదిక మెట్లమీది కెక్కి బైబిలు గ్రంధంవల్ల కలిగే మోహావేశం గురించి ప్రసంగించాను. నాలో ఒక అద్భుత శక్తి ఉతేజం కలిగాయి. ఒక్క తెనే తలుపులు మూసి వేసుకుని గంభీర స్వరంతో మాటలను వెదకకుండా ఉపన్యాసమివ్వ సాగాను. నాకు ప్రసంగించేశక్తి ఉన్నట్లు గ్రహించాను. ఆశక్తి నాతరువాత జీవితంలో మిక్కిలిగా ఉపయోగపడింది. 1873 ANNIE BESANT సంసారం విచ్ఛిన్నమయింది. ఉంటావో లేక వెళ్ళిపోతావో తేల్చుకో” అన్నాడు భ ర్త. ఆమె తల్లికి ఈ వార బాధాకరంగా ఉన్నా ఇది వొక తీవ్ర సమస్యగా గుర్తించింది. పురుషుడు- స్త్రీ వీరిద్దరు కూడా ఎంత క్రూరంగా ప్రవర్తించగలరో వారి నోటితో ఎంతటి పరుష వాక్కు పలుకగలరో అర్థమయింది. ANNIE BESANT ఒక నిశ్చయానికి వచ్చి తన తల్లి పిల్లలు కలిసి వేరే కాపురం పెట్టింది. కుట్టుపని అభ్యసించి అందులో ప్రావీణ్యం సంపాదించింది.
ANNIE BESANT తల్లి రోగగ్రస్తురాలయింది. కొన్నాళ్ళకు ఈ లోకం విడిచి పెట్టింది. ఆ నిరాధారదశలో ANNIE BESANT స్కాట్ కు కొన్ని కరపత్రాలు వ్రాసి యిచ్చింది. వాటివల్ల వచ్చిన కొద్దిపాటి డబ్బుకూడ ఆమెకు ఎంతో భాగ్యం అని పించింది. కాని తన జీవితంలో తరువాతి మెట్టు ఏమిటా? ఆమె ఆలోచిస్తుండగా బ్రాల్లా ఉపన్యాసాలు ఆవిడవినడం తటస్థించింది. జాన్ బ్రైట్ తర్వాత బ్రాల్లా దేశంలో కల్లా గొప్ప వక్తగా పేరుపొందాడు. 1864 అనీబిసెంటు ఆయన ఉపన్యాసాలకు హాజరయ్యేది.
భావస్వేచ్ఛ అభ్యుదయవాదం
బ్రాత్లా గంభీరోపన్యాసాలు వినడం అదే మొదలు ఆమెతో పాటు ఆ ఉపన్యాసాలు విన్న శ్రోతలు ఆయన కంచు కంఠం పదగుంభన, వక్తృత్వం వీటన్నిటికి ముగ్ధులై ఉపన్యాసాంతంలో కరతాళధ్వనులు మిన్ను ముట్టేటట్లుగా తమ హర్షాన్ని వెలిబుచ్చారు.ఆ తొలి పరిచయంలో ANNIE BESANT కు బ్రాత్లపట్ల సద్భావం కలిగింది. వారి స్నేహం దినదినాభివృద్ధి చెందుచూ బ్రాత్లా ఒక విచిత్రమైన వ్యక్తిజీవితాంతం సాగింది. ఆయన ANNIE BESANT తో యిలా అన్నాడు.నీకొక విషయంపై ఒక అభిప్రాయం కలిగి ఉండ వచ్చు కాని ఆ విషయం గురించి ప్రచారమయ్యే వ్యతిరేక అభిప్రాయములు కూడ పూర్తిగా విన్న తరువాతనే వాటిని బయట పెట్టాలి. దేశంలో ఉన్న మేధావులంతా నీవాలోచించే విషయం గురించి వెలువరించిన అభిప్రాయాలన్నీ తెలుసుకోవాలి.

ప్రజా బాహుళ్యంలో వ్యక్తి తాను మాట్లాడటానికి ముందుగా ఇంటివద్ద ఎన్నో విషయాలు తెలుసుకోవాలి.”ఈ సలహాలు చాల విలువైనవి మనపై ఇతరులు చేసే విమర్శలన్నీ వింటూ అందులోని సత్యమెంతవరకో ఆత్మ పరిశీలన కూడా చేసుకోవాలని కూడా ఆయన సలహాయిచ్చాడు. బ్రాత్లతో ఏర్పడిన స్నేహం ఆయనయిచ్చిన ANNIE BESANT తన స్వీయ సలహాలు మిక్కిలిగా ఉపకరించనట్లు చరిత్రలో నాకు తెలిసింది నేను బోధించిన నిరీశ్వరీవాదం” అనే అధ్యాయంలో వ్రాసింది. “ఏదైన ఒక విషయాన్ని మనం విశ్వసించాలంటే దానికి అవసరమయిన ఆధారాలు కావాలి.” నేరం, దారిద్య్రం తొలగిపోయి ప్రతి జీవికి శాశ్వత సౌఖ్యం లభిస్తుందని అంటే దానికి ఆధారమేమిటి? మృత్యువు లేదన్న విషయాన్ని అంత తేలికగా నేను నమ్మ జాలనని ANNIE BESANT వ్రాసింది.
మానవుల అభ్యున్నతికి యీ ప్రపంచ జీవనం మెరుగు పరచడానికి ANNIE BESANT లో ఒక ప్రగాఢమయిన వాంఛ కలిగింది. దేవుడు న్యాయం యొక్క మూర్తి మూఢంగా నమ్మే దానికంటె నడవడిని సక్రమంగా దిద్దు కోడవం మనవిధిని మనం నెరవేర్చడం ముఖ్యమని నా భావన అని ANNIE BESANT చెప్పింది.1846లో ANNIE BESANT స్వేచ్ఛాయు “నిరీశ్వరవాదం యొక్క మూలసూత్రాలు”,యుత భావాలు కలిగిన”కె సవబోధలు స్వేచ్ఛాభావాలు” అనే గ్రంధాలు ప్రచురించింది. ఈ భావాలతోనే ఆమె 1874 నుంచి 1889 వరకు జీవించింది. ఒక భావానికి కట్టుబడి జీవితం గడపకుండామనసుకు స్వేచ్ఛ యిచ్చి ఎప్పుడే భావం కలిగితే అప్పుడా భావం ప్రకటించడం అభ్యసించి నందువల్ల ఆమెకెన్నో నూతన సత్యాలు వెల్లడయినాయని నిర్భయంగా తనకు కలిగే ప్రశ్న పరంపరలు వెల్లడించగలిగినట్లు ANNIE BESANT వ్రాసింది.
ఈ భావాలు వెల్ల డించి నందుకు బ్రాల్లా పైన ANNIE BESANT పైన విమర్శల వర్షం కురిసింది. చాలామంది అభిప్రాయంలో నిరీశ్వరవాదం అంటే నైతిక జీవనాన్ని గురించి కూడా విమర్శలు బయలు దేరాయి. ANNIE BESANT స్వేచ్ఛాభావాలు వీటిని ఖాతరు చేయలేదు. ANNIE BESANT తన బహిరంగ ఉపన్యాసాలు భూసమస్య గురించి రాజకుటుంబానికయ్యే విపరీతమైన • ఖర్చు గురించి వలస దేశాలకు యివ్వదగిన స్వయం పాలనాధి కారం గురించి సాగుతూనే ఉన్నాయి. బ్రాల్లాతో కలిసి ఆమె సాంఘిక సేవ సాగిస్తూనే వున్నది.
“నేషనల్ రిఫార్మర్” అనే పత్రికలో ANNIE BESANT వుద్యోగిగా చేరింది. వారానికి ఒక గినీ జీతం “అజాక్సు” అను మారు పేరుతో ఆమె ఆపత్రికలో వ్రాసేది. “స్త్రీలకు రాజకీయాలలో స్థానం” అన్న విషయంపై ANNIE BESANTఉపన్యాసాలిచ్చింది.ఉపన్యాసా రంభంలో మెల్లగా గా లేచి మాట్లాడినా తన ఎదుటనున్న ప్రజానీకాన్ని చూడగానే ఆమెకు నూత నోత్సాహం కలిగి అనర్గళంగా వుపన్యసించేది. బ్రాత్లా పార్ల మెంటుకు పోటీ చేయగా ఆయన ఎన్నికల సభల్లో అని వుపన్యాసాలిచ్చింది. ఆయన నిరీశ్వర వాదులనీ భార్యా బిడ్డలను వదిలివేశాడని వచ్చిన విమర్శలకు ఆయన అభి మానులే సమాధానాలు చెప్పేవారు.
1875లో ANNIE BESANT భావస్వతంత్య్రం గురించి ఉప న్యాసాలిస్తూ దేశమంతా పర్యటించింది. తన జీవితంలో ఈ ఉపన్యాసాలు ఒక దివ్యౌషధంగా పనిచేశాయని గ్రహించింది. ఆమె పర్యటనలో ANNIE BESANTవివాహ వ్యవస్థకు వ్యతి రేకి అనే విమర్శ వచ్చింది. ఒక డాక్టరు https://pincodesguide.in/lecture-is-a-great-art/ వ్రాసిన గ్రంధం “మత సామరస్యంతో ముఖ్యసూత్రాలు” అన్నది. అనీ పనిచేసే పత్రికలో విమర్శించబడింది అనియే ఆ గ్రంథ రచయిత అనే పుకారు వ్యాప్తిలోనికి వచ్చింది. ఆ గ్రంధం లోనే జనాభా అదుపు అనే అంశంమీద ఒక భాగమున్నది. వివాహితులయిన దంపతులు తమకున్న ఆర్థికస్తోమతనుబట్టి తమ కుటుంబాన్ని పరిమితం చేసుకోవడం గురించి కూడా రచయిత వ్రాసాడు.
ఆ గ్రంథం పై విమర్శవ్రాస్తూ బ్రాతా ఈ విషయం ముఖ్య ప్రయోజనాన్ని చాటి చెప్పడానికే చి త్తశుద్దితో వ్రాయబడిందని ముఖ్యంగా కార్మిక వర్గాలు సూత్రాన్ని పాటించాలని వ్రాసాడు. ఈ సమయంలో నే వివిధ మతాల మధ్య సామరస్య సాధనకోసం ఒక జాతీయ సంఘం స్థాపించబడింది. దానికి బ్రాల్లా అధ్యక్షుడు అనీ ఉపాధ్యక్షురాలు ఆమె ఆ పదవిలో చాలాకాలముంది. ఆ సంఘవార్షిక సమావేశాలలో బహుదూర ప్రయాణాల నుండి కూడా ప్రతినిధులు వచ్చెసారు.

1835లోనే యిప్పుడు మనం కుటుంబనియంత్రణ అనుకునేదానికి నాంది పలుకబడింది. రెవరెండునాయక్ అనే ఆయన వివాహితులైన పురుషులు తమ సంపాదనా శక్తికి తగినట్లుగా కుటుంబాన్ని పరిమితం చేసుకోవాలని చెప్పారు. ఒక గ్రంధం వ్రాశాడు. ఒక పుస్తక విక్రేత ఈగ్రంధంతో పాటు, అశీలమయిన చిత్రాలు కలిపి అమ్మకం చేశాడు కూడా. జనాభా సమస్య గురించి ప్రజలు స్నేచ్ఛగా చర్చించే అవకాశముండాలని బ్రాల్లా అనీబిసెంటు వ్యక్తులు లు తమ భావాలను తమ మనసులోనే అణచి పెట్టు కోకుండా బహిరంగంగా చర్చించే అవకాశముండాలని ఒక కరపత్రంకూడా ప్రచురించారు.
ముందుగా ప్రచురించారు. ముందుగా మేధావులకు పోలీసు వర్గాలకు కరపత్రం పంపినా వారిద్దరిని ప్రభుత్వం అరెస్టు చేసింది. వారు కోర్టులో తమకు తామే వాదించారు. న్యాయాధికారి వారు నిర్భయంగా నిర్మొహమాటంగా. అభి ప్రాయాలు వెల్లడించినందుకు ప్రశంసించారు. కేసు కొట్టి వేశారని అంతా అనుకున్నారు. కాని మతదురహంకారం రాజకీయాల ప్రభావంచేత వారిద్దరికి ఆరు నెలలు కఠిన శిక్ష విధింపబడింది. దానిపై అప్పీలు చేయగా శిక్ష రద్దుచేయ బడింది. అటు పిమ్మట అనీ జనాభానిరోధం గురించిన కఠ పత్రం ప్రచురించింది.
పిల్లలను అనీ నుంచి వేరు చేయాలని పెట్టుకున్న ధర ఖాస్తు మంజూరయింది. ఆమె అప్పుడప్పుడు వెళ్ళి చూడ వచ్చునని కోర్టు అనుమతించింది. ఒక స్త్రీ తానుకన్న పిల్లలపై హక్కు లేదని చెప్పడం సిగ్గు చేటని వాదించి పార్ల మెంటు వరకు పోగా వారు ఆమెకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దారు, బ్రాత్లా, అనీలు ప్రచురించిన కరపత్రానికి ప్రజలలో ఆమోదం లభించింది. స్వచ్ఛందంగా కుటుంబా లను పరిమితం చేసుకోవడం మంచిదని క్రీసియర్ పత్రికలు గూడా ప్రచురించాయి.
ఇది ఇలా వుండగా దివ్యజ్ఞాన సమాజానికి మాడమ్ బ్ల వాట్ స్కీ తమ సంఘసభ్యులంతా ఆత్మని గ్రహంతోనే అధిక సమవాదాన్ని నిరోధించాలని ప్రచారం ప్రారంభించింది. ఈ నూతన భావం అనీబిసెంటుకు బాగా నచ్చింది. బ్ల వాటా స్కీ వల్ల ప్రభావితురాలై వాట్స్కాతానంత మానవా
వరకు నమ్మిన సిద్ధాంతాలను విడిచి ఈ దివ్యజ్ఞానసమాజ సూత్రాన్ని అనుసరించింది. ఆమె ఎన్నడూ తన భావాలకు తాను దాసురాలు కాదుగదా ఇటువంటి నిర్ణయాలు చేసే టప్పుడు ఎవరికి వారు తమ ఆత్మ సాక్షిగా తాము విశ్వ సించిన విషయాలనే ఆచరించాలి గాని ఇతరుల అభిప్రాయా లకు తావివ్వరాదని ఆమె స్పష్టం చేసింది. అదే భ్యుదయానికి సరైన చిహ్నమని గూడా చెప్పింది.
చాలా కాలం అనారోగ్యానికి గురియై స్వస్థత చిక్కి న చిక్కిన పిమ్మట ఆమె భావ స్వాతంత్ర్యాన్ని గురించి అప్పటి ప్రభుత్వ విధానాలు గురించి చాలా గ్రంధాలు వ్రాసింది. సామ్రాజ్య వాదతత్వ విస్తరణకు ఆమె పూర్తిగా వ్యతి రేకి. ఇండియాకు స్వయం పాలనాధికార మివ్వాలని ఆ రోజుల్లోనే ఆమె వ్రాసింది.మెంటులో తన వ్యక్తిగత ప్రమాణం చేయకుండా ఆయనను పార్ల మెంటులోలయిన గందరగోళమంతాప్రతిఘటిస్తూ దేశమంతటా పెద్ద ఉద్యమం సాగింది. పార్ల మెంటు భవనం యెదుట పెద్ద ప్రజాప్రదర్శనలు జరిగాయి.ఆ కాలంలోనే బ్రాత్లా తా పార అభిప్రాయాలు ప్రకటించడం ఆత్మసాక్షిగా ప్రకటిస్తానంటే కూర్చోనివ్వక పోవడం మొద జరిగింది. ఈ అన్యాయాన్ని1885లో ట్రాక్లాసు ఈ విధంగా అనుమానించడంవల్ల అతడు తన లక్ష్యసాధనకు కంకణం కట్టాడు. చిట్టచివరకు పార్లమెంటులో ప్రమాణాల బిల్లుకు సవరణలు ప్రవేశ పెట్టిగెలిచాడు.

1883లో బ్రాస్లెకు ఎదురయిన రాజకీయాల ప్రతిమ టన అంతమయింది. కోర్టు యెదుట బ్రాల్లో ముద్దాయిగా అనీబిసెంటు సాక్షి గా నిలువబడి సహజమైన తమ వాగ్దాటితో వాదించి విజయం సాధించారు. యీ విజయంతో వారిరువురి ఖ్యాతి యూరపు ప్రాంతమంతా వ్యాపించింది. ఆమ్స్టర్ డాము వెనిస్ నదీతీరాలలో అంతర్జాతీయ మహాసభలు జరిగి అనీబిసెంటుకు సామ్యవాదంలో గల విశ్వాసం కొనియాడు బడింది, ఆ సమయంలోనే సామ్యవాద రచయితగా ప్రసిద్ధి నొందిన రచయిత మత జార్జి బెర్నార్డు పానుబి సెంటుకలుసుకున్నది.
1945లో ప్రచురింపబడిన బిసెంటు శతవార్షి క సంచికలో వ్రాస్తూ బెర్నార్డుషాను అనీబిసెంటుకు త్వరగా ఖచ్చితమైన నిర్ణయాలు చేయగల వ్యక్తి ఆమె అనేక ఉద్య మాలు నడిపింది. సంఘాలు స్థాపించింది. చివరకు తన్ను తాను తెలుసుకున్నది.. ఎప్పుడు ఉద్యమాన్ని ప్రారం భించినా క్రమానుగతంగా కాక హఠాత్తుగానే అన్ని వ్రాశాడు ఆమె సామ్యవాదము గురించి వ్రాస్తూ “ఒక ఇంగ్లీషులో నే కాక యూరపు అంతటిలో వక్తృత్వంలో ఆమెను మించిన వారు తేరు. ఆమె ప్రతిభ ఇతరు లెవ్వరికీ సాధ్యం కానిది”అని కూడా అన్నాడు.అనీబిసెంటు తన కృషిని సంఘసంస్కరజోడించి ప్రజల సామాజిక పరిస్థితులు
దానికే అంకిత మయింది.మెరుగు పరచఇంగ్లండులోను భారతదేశంలో కూడా ఆమెకృషిలో సాయపడిన అధిన్లారెన్సు దంపతులు ఆమెనుగురించి చెపుతూ ఇంగ్లండులో ప్రజాభిప్రాయాన్ని సమీకరించి భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమానికి బలాన్ని కలిగించిన మహిమాన్విత వ్యక్తిగా మేము ఆమెను గౌర
విస్తాము” అన్నారు.
1887లో ఆమె రోజుకు 8గంటల పనికి నిరుద్యోగానికివ్యతిరేకంగా పెద్ద ఉద్యమం నడిపింది. ఆమెలో మరొక
మానసిక సంక్షోభం మాటలు బయలు దేరింది. ఆమెపనిచేసేనేషనల్ రిఫార్మర్’ పత్రిక విధానం ద్వంద్వంగా ఉండిసామ్యవాదానికి వ్యతి రేకంగా ఉన్న కారణంచేత ఆమె తన *ఉద్యోగానికి రాజీనామా యిచ్చింది. ఆమె భావస్వాతంత్ర్య ఉద్యమానికి, అభ్యుదయ భావాలకు ఎంతోకృషి చేసిన ఆమె పత్రికనుండి మానివేసినందుకు బ్రాత్లాచాల విచారించాడు. 13 సంవత్సరాలుగా సాగినంత తమ
స్నేహాన్ని కూడా లెక్కచేయకుండా ఆమె బ్రాత్లాతోస్నేహం విరమించుకుంది.
ఆమె మనస్పూర్తిగా సామ్యవాద విజయానికి కృషి చేసింది.నిరుద్యోగులంతా పట్టణ వీధుల్లో ఊరేగింపుగాబయలు దేరారు. ట్రిఫాల్గరు స్క్వేర్ వద్ద ఊరేగింపునుపోలీసులు అటకాయించారు. తీవ్ర నిరసన తెలుపుతూవెళ్ళి పోయినట్లే వెళ్ళి కొంతసేపటికి మళ్ళీ ఊరేగింపుటాలు హెచ్ పి.బ్ల వాటుస్కీ వ్రాసిన “గుప్తవిద్య” అనే గ్రంథం!ఆ గ్రంథంలో పుటలు ఒకదాని తర్వాత ఒకటి త్రిప్పుతుంటే తనకు గల సందేహాలు భిన్నంగా కన్పించే ప్రపంచ జీవితాలు ఒకే సంపూర్ణ వస్తువు భాగా లేనని స్పురించి సమస్యలకు పరిష్కార మార్గాలు గోచరిం చాయి! అందులో నున్నటి ప్రదేశాలు ఒక ప్రదేశాలు ఒక సత్య ‘పదా ర్థాన్ని తెలిపేవిగా ఉన్నా క్రమక్రమంగా దాని స్వరూపం తెలియ వస్తుందని తన భ్రాంతులన్నీ మటుమాయమై సంశయ విచ్ఛేదకరమైన ఒక వెలుగు గోచరమయినటుఆమెకు వినిపించింది. 6స్టెడ్ కోరిన విధంగాగ్రంథాల విమర్శ వ్రాసి పత్రికకు యిచ్చి గ్రంథ రచయిత్రితో పరిచయం కలిగించమని కోరింది.
ఒకనాడు బవాటుస్కిఇంటికి వెళ్ళగా ఆమెఅనుకుంటు బిసెంటు నిన్ను చూడాలని చాలా కాలంగా
నా కళ్ళన్నాను. ఇన్నాళ్ళకు కరస్పర్శ చేస్తున్నాను. నీవు నా లోనికి చూస్తున్నావు” అన్నది.అనీబిసెంటు దివ్యజ్ఞాన సమాజంలో చేరేముందు దాన్ని గురించి క్షుణ్నంగా తెలుసుకోవాలనుకున్నది. లండన్ స్కూలు బోర్డు సభ్యురాలుగా నున్నప్పుడే ఆమె తీవ్ర విమర్శకు గురికావలసి వచ్చింది. ఇప్పుడు సంఘంలో చేరితే మళ్ళీ అపహాస్యం, విమర్శ ప్రారంభ మాతాయని ఆమెకు తెలుసు. ఆమె తనలో తాను వితర్కించుకున్నది. భౌతిక వాదులలో పడిపోయి ఆత్మసంగతి బహిరంగంగా ఒప్పుకోళ ఇంతకాలం నిర్లక్ష్యం చేసినట్లు తప్పదా! అనుకుంది.
నాతోపాటుగా యిన్ని ఉద్యమాల్లో ధైర్యంగా పాల్గొన్న వీరులు సాంఘిక దురన్యాయాలను యెదిరించడంలో నా సహచరులు మద్దత్తు దార్లు వీరందరినీ వదిలి పెట్టడం ఎలా! అందరికంటే ముఖ్యుడు ధైర్యశాలి నా ప్రాణమిత్రుడు నేనిప్పుడు సామ్యవాదం విడిచి పెట్టి పోతున్నా నంటే ఆబ్రాత్లా ఏమనుకుంటాడు? నేను దివ్య జాన సమాజంలో చేరానంటే ఆయన భావాలు యెలా వుంటాయి? అనుకుని మళ్ళీ బ్లవాట్ స్కీయింటికి వెళ్ళి నిల బడింది, ఆమె అనీబిసెంటును తీక్షణంగా చూచి “నీవు నాపై వచ్చిన విమర్శ అయినా చదివావా? వెళ్ళి చదువు, అవి చదివిన తర్వాత నీవు యిక్కడకురా అప్పుడు చూద్దాం” అన్నది.
బిసెంటు మన సత్వ పరిశోధనామండలి ప్రచురించిన నివేదికను ఎలాగయితేనేం సంపాదించి చదివింది ఆవిమర్శ అంతా దురుద్దేశ్యంతో వ్రాసినట్లుగా తలంచి అసత్య నివే దికను ఈసడింపుతో విసిరికొట్టి దివ్యజ్ఞాన ప్రచురణల కార్యాలయానికి తిన్నగా వచ్చింది. బ్లవాంట్ స్కీ స్నేహి తురాలొకతె అక్కడుంది. తనను దివ్యజ్ఞాన చేర్చుకోమని బిసెంటు ఒక ధరఖాస్తు వ్రాసి యిచ్చింది. దివ్యజ్ఞాన సమాజంలో కొంత సేపటికి బ్ల వాట్ స్కీ వాట్ స్కీ వచ్చి బిసెంటును “రిపోర్టు చదివావా?” అని ప్రశ్నించింది. బిసెంటు చదివానని చెప్పి “నన్ను మీ శిష్యురాలిగా అంగీకరించండి. అంగీకరించండి. మీరు నాగురువని అఖిల ప్రపంచానికి చాటి చెప్పుకోనియ్యండి” అని కోరింది బ్లవాట్ స్కీ కళ్ళ వెంట నీళ్ళు గిర్రున తిరిగాయి. కాని హుందాగా తన చేతిని యెత్తి బిసెంటు వుంచింది. “దేవుడు నిన్ను ఆశీర్వదించుగాక” అని పలికింది.
బి సెంటుకు తన గురువుపట్ల అచంచలమైన విశ్వాసం యేర్పడింది. 1889 మేరి తేదీనబ్లు వాట్ స్కీ మరణించే వరకు ఆమెతో నే జీవిస్తూ బిసెంటు దినదినము తన భ క్తి శ్రద్ధలు ప్రకటించింది. ఈ రీతిగా బిసెంటు దివ్యజ్ఞాన సమాజంలో చేరి తన జీవితంలో నూతనాధ్యాయం ప్రారం భించింది. తన ఆత్మకథలో బిసెంటు యిలా వ్రాసింది. “నా వ్యక్తిగత ప్రయోగాలవల్ల ఆత్మ ఒకటున్నది. శరీరంలో నేను కాదు ఆత్మ స్వరూపమే, నేను యెప్పుడు కావాలంటే అప్పుడది నా శరీరం నుండి వేరు కాగలదు. యీ భౌతిక ప్రపంచంలో గురువుల వద్దనేకాక యితరత్రా కూడా అనేక నూతనాంశములు గ్రహించి బుద్ధికి అందియ్యగలదు.
అనంత విశ్వంలో నేను ఒక అణువును మాత్రమే ఆధ్యాత్మిక సత్యాన్వేషణకై సర్వముత్యజించి తాను సంపా దించిన దివ్యజ్ఞానాన్ని మానవళి శ్రేయస్సుకు వినియోగించ గలిగిన వారంతా నా వలెనే యీ సంఘంలో సభ్యులు కావచ్చు” “గుప్తవిద్య”అనేగ్రంధం గురించి వ్రాసినవిమర్శ. ఆమె దివ్యజ్ఞాన సమాజం సభ్యురాలైన విషయం మతాభిమానులయిన క్రైస్తవులలో కాక ఆమెతో సామ్య పనిచేసిన వారంతావాదం అభ్యుదయ తర్క పథంలఆమెను బహిరంగంగా విమర్శించారు. ఆమె ఆ ప్తమిత్రుడు బ్రాత్లా విషయాల కే బిసెంటు తాను మనసారా నమ్మిన కట్టుబడి ఉంటుందని తెలుసు. మా పత్రిక ఎప్పుడూ దివ్య జ్ఞానానికి వ్యతిరేక మే ఆమె సామ్యవాదాన్ని విడనాడడం ఉభయులకు బాధాకరం” అన్నాడు.
దివ్యజ్ఞాన సమాజం ముఖ్యంగా మూడు ఆశయాలకోసం ఏర్పడ్డది. కులమత విచక్షణ లేకుండా విశ్వమానవుల సోదరత్వం సాధించటం, ఆర్యఋషి సంప్రదాయమైన సాహిత్యం వే ప్రోత్సాహించడం, ప్రకృతిలోని గూఢ రహస్యాలు తెలుసు కోవడం మానవునిలో నిబిడీకృతమయి యున్న శకులను వెలువరించడం దాని ముఖ్య ఆశయాలు. సంఘ సభ్యులకు మతాన్ని గురించిన అభిప్రాయాలలో పూర్తి స్వేచ్ఛవుంది. ఈ సృష్టిలోని ప్రతివస్తువు భగవంతుని రూపమనే సంగతి ఈ కొన్ని సమస్యలకు ముఖ్యంగా మనస్తత్వానికి సంబంధించి నవి దీనివలన పరిష్కరింపబడ తాయి. నిరీశ్వరవాదం యిటు వంటి సమస్యలకు పరిష్కారం సూచింపజాలదని అభిప్రాయపడుతున్నానని బిసెంటు తెలిపింది. తాను దివ్య జాన సమాజంలో చేరిన దెందుకు? అనే విషయం పై బహిరంగ ప్రకటన చేసింది.
“సత్యం పలకడమే నా పరమలక్ష్యం నా సత్యభామ ణం సంతోషం కలిగించినా, అసంతుష్టి కలిగించినా, పొగ డ్త వచ్చినా దూషణ వచ్చినా, స్నేహబంధాలు విడి పోయినా సత్యం పలికితీరాలి. ఆ పలుకు నన్ను అంధకారంలోకి త్రోసినా, ఎన్ని కష్టనష్టాలు కలిగినా నేను సత్యాన్నే పలుకుతాను. నా సమాధి పైన “ఈమె సత్యపథాన్నే అను సరించేది” అని వ్రాస్తే చాలును అని ఆమె బ్రాతా 1891 లో రెండు సంవత్స రాలు చనిపోయాడు. ఆయన జాతీయ కాంగ్రేసు సమావేశానికిఇండియాను ఓడమీద ఇంగ్లండు నుంచివచ్చాడు. ఆ సమావేశంలో( బాత్లానుమానిగా అందరు కొనియాడారు.
అనీబిసెంటు తన అనుభవాలు గురించి చెపుతూ “ఒక పెనుతుపానుంచి నేనొక ప్రశాంతతలో ప్రవే శించాను. ఈ బాహ్యప్రపంచం కల్లోలంనుంచి ఆంతరంగిక శాంతి పొందాను. ఈ మనశ్శాంతి తాత్కాలికమయినది కాదు శాశ్వతమైనది. సంశయాలు తొలగిపోయి ఆత్మ స్థయిర్యం నాలో ఏర్పడింది. మనస్సులో భయం పోయింది. బలమయిన భద్రత దొరికింది” అన్నది.తొలగిమానవునిలో ఆత్మజ్ఞానం వుదయించి తుచ్ఛమైన ఈ భౌతిక శరీరాన్ని ఇంద్రియ సుఖాలను విసర్జించి ఆత్మపదా ర్థాన్ని గురించిన విశేషాలు తెలియడం మొదలవుతుంది. ఆ జ్ఞానం మానవుడు తన ధ్యేయమయిన పరమాత్మ జ్ఞానా నికి దారి చూపుతుంది ఈ సోపానాలన్ని దాటిన పిదపనే భగవత్సాక్షాత్కారం లభ్యమవుతుంది. ఒకానొక ఉన్నత దశ చేరిన తరువాత పరిశుద్ధమైన ఆత్మ తాను వచ్చిన వివిధ దశలను తిరిగి పర్యవేక్షించ గలుగుతుంది.
పురాతన గుప్తవిద్యలను పరీక్షించే అర్హతలున్న ఋషి సంప్రదాయానికి చెందిన వారు టిబెట్ లో ఇప్పటికి ఉన్నారని నమ్మకం. అనీబిసెంటు టిబెట్ ను దర్శించి అక్కడి మహాత్ములతో మాట్ హూమీ, మౌర్య మున్నగువారితో పరిచయం కలిగిఉన్నట్లు చెపుతారు. దివ్యజ్ఞాన సమాజంలో మహా మేధావులంతా ఉండేవారు డబ్ల్యు. క్యు. జడ్. సిన్నెట్ కల్నల్ ఆల్కాట్ హిమాలయ పర్వతాలలో నివ సించే మహాత్ములతో ఎప్పుడు రాకపోకలు సాగించేవాడట. లెడ్ బీటరు అనే మరో మేధావి తాను స్వప్నంలోను, మెల కువగా ఉన్నప్పుడు ఆ ఋషులతో తానున్న చోటునుంచే మాట్లాడేవాడట. వీరంతా బి సెంటుకు పరిచయాలు. వారు దివ్య దృష్టి, దూరశ్రవణం, ధ్యానంతో రోగ చికిత్స ఇతర ధ్యాన యోగాలు అభ్యసించేవారు. ఈ శక్తుల గురించి భిన్నాభిప్రాయాలు ప్రబలాయి.
క్రైస్తవ మతాచార్యులు విమర్శించారు. బిసెంటు 1889లో దివ్యజ్ఞాన సమాజంలో చేరింది. 1820లో లెడ్ బీటరును కలుసుకున్నది. 1889లో బ్ల వాటా స్కీ లాడ్జికి ఆమె అధ్యక్షురాలుగా ఎన్నికయింది. 1875లో అమెరికాలో ఆధ్యాత్మిక పరిశోధనలను ప్రారం భించిన బ్ల వాట్ స్కీ 1879లో తన కార్యరంగాన్ని భారత దేశానికి తరలించి మన దేశంలో దివ్యజ్ఞాన సమాజం ప్రారంభించింది. భారతదేశ సభ్యులకు బిసెంటు 1892లో బ్లవాట్ స్కీ మరణానంతరం తాను భారతదేశం రాగలననివాగ్దానం చేసింది. ఆ సమయంలో మనదేశంలో కల్నట్ ఆల్కాట్ సంఘాన్ని స్థాపించిన తొలి అధ్యక్షుడు) కార్య దర్శి బెర్ బ్రాం వెలట్లీకూడ ఉన్నారు.
1893లో చికాగోలో జరిగిన ప్రపంచ మతముల మహాసభకు అనీబిసెంటు ప్రతినిధిగా వెళ్ళింది. ఆ సభలో బిసెంటు ఆచార్య జ్ఞానేంద్రనాధ్ యిరువురు ప్రసగించారు. అనీబిసెంటు సభలో అత్యున్నత భావాలను అద్భుతమైన వాధోరణితో వెల్ల వెల్ల డించినదట.
భారతదేశానికి రాక
1892 నవంబరు 16వ తేదీన అనీబిసెంటు భారత దేశ పర్యటన ప్రారంభించింది. మొదటగా ‘కాండీ’లో న్యానమిచ్చింది. అటు పిమ్మట టూటివాలిక్, బెంగుళూరు, బెజవాడ (విజయవాడ) మున్నగు ప్రదేశాలలో వరుసగా వుపన్యాసాలిచ్చింది. అడయారులో మహాసభ జరిగింది. అందులో బి సెంటు ” ఈ విశ్వ నిర్మాణం” అనే విషయంపై వుపన్యసించింది. మరుసటి సంవత్సరం కూడ ఆమె వార ణాసి ఆగ్రా, లాహోరు, బొంబాయిలో ప్రసంగించింది. అడ యారులో వున్న సమయంలో నిమ్న జాతులవారి “ఆల్కాట్ పంచమస్కూలును” సాపించిన తన జాతీయ విద్యాబోధనకు ప్రారంభించింది. మద్రాసులోని పచ్చయప్ప కళాశాలలో జరిగిన సభలో జాతీయ విద్యావిధానం ఏర్ప డాలని సూచించింది.
ఆమె దివ్యజ్ఞాన సమాజ సభ్యురాలభారత దేశ నాయకులతో పరిచయ మేర్పరచుకొన్నది. మహాత్మాగాంధీ ఆమె గురించి చెపుతూ “నేను 1888 లోను అటు పిమ్మట లండనులో గడుపుతున్న రోజు బ్రాతా, బిసెంటుల గురించి విన్నాను. బ్ల వాటా స్కీ ప్రభావంతో దివ్యజ్ఞాన సమాజ సభ్యురాలయినట్లు లండన్ లోని పత్రికలు ప్రచురించగా చదివి ఆనందించాను అప్పుడు నేను విద్యార్థిని మాత్రమే, బ్ల వాటా స్కీరు ఆమె శిష్యురాలు బి సెంటు లదర్శించి వారి దుస్తుల కొనలు తాకితే ఎంత అనుభవమో అని అనుకున్నాను. కొందరు మిత్రులతో కలసి బ్లవాట్ స్కీ గృహానికి వెళ్ళాను కాని నా కోరిక నెర వేర లేదు. బిసెంటు భారతదేశానికి వచ్చి ప్రజా హృద యాలు చూరగొన్న ఆమెతో సన్నిహిత పరిచయ మేర్ప డింది. రాజకీయాలలో మా అభిప్రాయాలు వేరయినా ఆమె పట్ల నాకు అధిక గౌరవం” అన్నారు.
జవహర్ లాల్కూడ అనీబిసెంటును 1901 లోమొదటిసారిగా కలిశారు. అప్పటికి నెహ్రూ వయసు 12 సంవత్సరాలు మాత్రమే అప్పటికేప్రఖ్యాతుల గురించి ఆయన విన్నారు.ఆమెకు గల పేరు
చిన్నకుర్రవానిగాఆమెను గౌరవించి ఆమెను దర్శించి ఆమె వెంట కొంతదూరం వెళ్ళాడు.
చాలా కాలం తరువాత రాజకీయ రంగంలో బిసెంటుతో నెహ్రుకు పరిచయం కలిగింది. ఆమె
అభిమానిగానే నెహ్రు వున్నారు. ఆ కాలంలో ఆ మెమా నంగల నాయకురాలు.ప్రజాభిఆమెతో పాటుగ పనిచేసేభాగ్యం కొంతవరకు కలిగిందని ఆయన అన్నారు.
భారతదేశం ఆమె కెంతో ఋణపడి వుందన్నారాయన.సంస్కృత పండితుడు డా॥ భగవాన్ దాస్, ఆచార్య
చక్రవర్తి ఆమె సన్నిహితులై నారు, ఆమె కార్యకలాపాల్లోఆ సమావేశంలోఆమె మూర్తి కేవలమువారుగూడ సహకరించారు. 1861లో వారణాసిలో ‘శాంతి ఒక శిథిల దేవాలయాన్నికుంజ’ నిర్మాణమయిన పిమ్మట
దర్శించి దాన్ని పునరుద్ధరించాలనే నిశ్చయించింది. భారతీయులు నిత్యజీవితంలో ప్రజలతో సన్నిహితత్వం ఏర్పరచుకొనే ఉద్దేశంతో ఆమె దివ్యజ్ఞాన సమాజానికి చెందినదైనాభారతీయుల వలెనే తన దుస్తులు నడవడి మార్చుకోవడానికి ప్రయత్నించింది. కాబట్టే దేవాలయ పునరుద్ధరణతలంపు ఆమెకు కలిగింది. వారణాసిలోని పండితులందరినివారంతా భారతదేశం మొత్తానికి పేరుపడ్డవారే సమావేశపరిచింది. – పండిత గంగాధరశాస్త్రిస్వాగత వచనాలు – పలుకుతూసరస్వతీ రూపమని వర్ణించాడు.
వారణాసిలో ఆమె వున్న కాలంలోను దేశంలో ఆమెజరిపిన సుమార పర్యటనలలోను ఆమెకు కార్యదర్శిగా
వ్యవహరించారు. అటు పిమ్మట అనీబిసెంటు అడయారుతన స్థిర నివాసంగా ఏర్పరచుకున్నది. ఆమె సంవత్సరంలోచాలరోజులు భారతదేశంలోనే గడుపుతూ భారతదేశప్రజల ఆదరాభిమానములు అపూర్వంగా చూరగొన్నది.ఆమె భగవద్గీతపై ప్రసంగించిన సభలకు ఆబాలడా॥ భగవాన్ దాసగోపాలం దూర ప్రాంతాల నుండి కూడ వచ్చి వినేవారు. వ్యక్తులతో మాట్లాడే సమయాలలోఆమె కంఠస్వరం
చిన్నగా ఉన్నా వేదికపై ప్రసంగించేటప్పుడు మాత్రం గంభీరంగా వుండేది. వేలాది ప్రజలకు వినిపించేది. లను ముగ్గులను చేసే కంఠ స్వరంతో ప్రారంభించి చిట చివరి శ్రోతకు కూడ వినిపించే స్పష్టమయిన ఉచ్ఛారణతో శ్రోతలను ఆకర్షించేది.
ప్రఖ్యాత విద్యావేత్త, వక్త, సాహిత్య విమర్శకుడు శ్రీ కట్టమంచి రామలింగా రెడ్డి కూడా ఆమె వాగ్దాటిని ప్రశంసించారు. ఆమె పిమ్మట జన్మించిన వారెందరో కాల గర్భంలో కలిసి పోయినా అనీబిసెంటు మాత్రం సర్వ ప్రపంచంలో వాగ్ధారణతో వెలుగొందినదన్నాడు.ఆమె జీవితమే ఒక ఆదర్శం. సంప్రదాయులు ప్రభుత్వ దమన నీతికి బానిసలుగా జీవించిన భారతీయులను చై తన్య పరచిమానవులుగా తీర్చిదిద్దిన మహనీయమూర్తి. ఆమె ఆత్మవంచనఆమె స్వభావం కాదు. అన్ని జీవనరంగాలలో ఆమె మార్గదర్శకురాలే. ఒక్క దేశానికే కాదు సర్వ ప్రపంచ జాతులకు బానిసలుగా బ్రతుకు సాగించే ప్రజలకు ప్రభుత్వం చేసుకోవడం, యుద్ధోన్మాదంతో సతమతమౌతున్న దేశాలకు శాంతియుత సహజీవనం ప్రబోధించడంలో ఆమె కృషి నిరుపమానం. బిసెంటు కృషిచేసే సమయంలో యువ కుడిగా వుండి పాల్గొనజాలకపోయినా శ్రీమాన్ సి. రాజగోపా లాచారికూడ ఆమె భారతదేశానికి చేసిన సేవను అమితంగా ప్రశంసించాడు.
భారతీయులలో తమ సంస్కృతి, మతంగొప్పదనే భావాన్ని పునరుజ్జీవింప చేసిన దామెయే క్రైస్తవమతం, శాస్త్ర విజ్ఞానులు హిందూ మతానికి కల్గిం చిన అపకారాన్ని త్రిప్పికొట్టి భారతీయులలో ముఖ్యంగా హిందువులలో ఆత్మ విశ్వాసం కల్గించ గలిగింది. భారతీ యులు ఆ విధంగా ఆమెకు కృతజ్ఞతలు అటు రాజకీయాలలో ప్రముఖపాత్ర వహించటమే కాదు భారతీయ ఋషి సాంప్ర దాయం, సంస్కృతి పునరుద్ధరించినదామె. గాంధీజీకి ఆమెకూ అక్కడే తేడా, భారతస్వాతంత్ర్య పోరాటంలో అనీబి సెంటు నిర్వహించిన పాత్ర ముఖ్యమైనది. మనదేశ నాయకుడు లోకమాన్య తిలక్, గాంధీమహాత్ముడు ఆమె
సహకారకులు.
ఆమె దివ్యజ్ఞాన సమాజంలో చేరకముందునుంచి కూడా ఇండి చూపట్ల అమిత అభిమానం కలిగివుండేది, చిన్న పిల్ల లకు ఉపయోగపడే గ్రంధాలు వ్రాస్తూ “గంగానది నదీకన్య” అనే పుస్తకంలో 1883 నాటికే భారత దేశాన్ని వర్ణించేది. ఆమె సభ్యురాలుగా చేరకమునుపు దివ్యజ్ఞానం ప్రచారంచేసే గ్రంధాలు లేవనే చెప్పాలి. ఆమె తన సభ లలో దాన్ని గురించి విశేషంగా ప్రచారం చేయడమేగాక ఆ సమాజ విషయాలు గ్రంధరూపంగా రచించింది. నిజంగా ఆమె చేసిన సేవ ఇతరులెవ్వరూ చేయ లేనిది. ఇతర ఉప న్యాసకులేగాక ఆమె కళాకారుని దృష్టితో విషయాన్ని ఆకర్ష ణీయంగా మలచి ఉపన్యసించగల నేర్పుగలది. జ్ఞాన బోధ చేయుట యేగాదు ఇతరులకు సాధ్యంకాని విధంగా ఆమె ఏ విషయాన్ని గురించి అయినా మాట్లాడేది.
1896 నాటికే ఒక రోజులో బిసెంటు దివ్యదృష్టినిచాలా కాలానికిగాని అభ్యసించింది.. లెడ్ బీటరు ఆశ కిని సంపాదించ లేకపోయినాడు. భారతదేశంలో అడుగుపె పెట్టి నప్పటినుంచి బిసెంటు దేశం యొక్క సర్వతోముఖ పునరు జ్జీవనానికి ఎడతెగని కృషి ఆరంభించింది. దేశానికి ముందే ఆమె తన కర్తవ్యాన్ని నిర్ణయించుకున్నది. హిందూ మతం గొప్పదని చెపుతూ భారతీయులకు విద్యలో మార్పు రావాలని భారతీయుల సాంప్రదాయమేమిటో బాల బాలి కలకు బోధించాలని ఆమె నిశ్శితాభిప్రాయం. భారత దేశం తన మాతృదేశమని ఆమె యీ దేశానికి రాక పూర్వమే ప్రకటించినది. 1897లో ఆమె వ్రాసిన ఒక లేఖలవిషయం వెల్లడించింది.
భారతదేశ స్త్రీలకు అఖిల భారత స్థాయిలో ఒక సంఘం ఏర్పరచి దానికి ఆమె అధ్యక్షు రాలయింది. ఆమె ప్రభావంవల్ల ఆ సంఘశాఖలు కన్యా కుమారి నుండి కాశ్మీరువరకు పెషావరునుండి సల్లైట్ (అస్సాం) వరకు అచిరకాలంలోనే వ్యాపించాయి! ఈ ఈ సంస్థద్వారా స్త్రీలు తమ విద్య రాజకీయాలు పరిశ్రమలు మున్నగు విషయాలన్నిటిలో జ్ఞానం సంపాదించి అభ్యున్న తిని పొందారు. దేశసేవలో స్త్రీలకు ముందంజ వేయాలనే సంకల్పం కలిగింది. భారతదేశానికి సౌత్ బరో కమీషను వచ్చినప్పుడు బి సెంటు సరోజినీనాయుడు తదితరులు కలిసి మాని టేనుకు ఒక వినతిపత్రం సమర్పించారు. అందులో పురుషులతో సమానంగా స్త్రీలకుకూడి ఓటుహక్కు కలుగు జేయాలని వారు కోరారు.
కజిన్స్ సతీమణి జనరాజదానిభార్య యిరువురుకూడ తమ స్వదేశం విడిచి భారతదేశం వచ్చి స్త్రీలకు సేవ చేశారు. కజిన్సు దంపతులు ఈ దేశం తమదేనన్న భావనతో ప్రజాసేవకు సన్నిద్ధులై ప్రజా జీవనంలో అన్ని రంగాలలో తమ సేవను అందించారు.వేదాలలో ఉపనిషత్తులలోగల విజ్ఞానాన్ని మరచి పోయి తమ పూర్వీకులు వట్టి అనాగరికులని చెప్పుకుంటూ భారతీయ సంస్కృతిని, సంప్రదాయాన్ని భారత యువతీ యువకులు మరచి పోతున్న కాలంలో అనీబిసెంటు ఇతర దేశాల వారిని స్త్రీ పురుషులను భారతీయ సంస్కృతికి సుముఖులుగా మార్చిందంటే అదెంతో గొప్ప సంగతికదా.ఆమె భగవద్గీతను సరళమైన ఆంగ్ల భాషలోకి అనువదిం చడమేకాక బాలలకు ఉపయోగం కొరకు ఆర్యుల గొప్ప దనం గురించి కథల పుస్తకాలు కూడా వ్రాసింది. అన్ని మతాలసారము గ్రహించే ఒక ఉద్గ్రంధం కూడా
అనీబిసెంటు.
స్వామి వివేకానందుల కృషివల్ల నే పాశ్చాత్యులు భారతదేశంలో ఆధ్యాత్మిక విద్యయొక్క విశిష్టతను గ్రహించ గలిగారు. శతాబ్దాలుగా మరుగున పడి స్మృతి పధం నుండి జారిపోయిన ఆర్యవిజ్ఞానాన్ని మళ్ళీ వెలుగులోకి తెచ్చి భారతీయులకు ఎనలేని ఉపకారంచేసింది.1898 లో వారణాసిలో సెంట్రల్ హిందూ కాలేజి స్థాపనకు బిసెంటు అవిరళ కృషి చేసింది. విద్యావిధానం భారతీయులు నిర్ణయించుకోవాలని విద్యాసంస్థల పరిపాల నాధికారుల ఆదాయ వ్యయాలు భారతీయుల చేతిలోఉండాల నేది ఆమె వాదం. పాశ్చాత్యుల నుండి శాస్త్ర విజ్నానం సాంకేతిక నైపుణ్యం మాత్రమే భారతీయులు గ్రహించాలని తమ సంస్కృతికి అనుగుణమైన విద్యాబోధన సాగాలని కూడా ఆమె విశ్వాసం. తక్కువ జీతాలతో పెక్కుమంది విద్యార్ధులకు విద్యాబోధన చేయడం అభిప్రాయం.
విద్యార్ధి దశలో శారీరక, మానసిక భావావేశ రంగాలు వృద్ధి చెందుతాయని, బ్రహ్మచర్యం చాలా ముఖ్య మని కూడా ఆమె నమ్మింది. సెంట్రల్ హిందూ హైస్కూలులో వివాహితులకు ప్రవేశంలేదు. విద్యార్ధు లందరికీ సాంఘిక సేవలో శిక్షణ యివ్వబడేది. “సన్స్ అండ్ డాటర్స్ ఆఫ్ ఇండియా” “స్కౌట్సుగార్డ్ ఆఫ్ ఆనర్ ” వంటివి అనేక సంస్థలు ప్రారంభింపబడ్డాయి. బోధకులుగా భారతీయులేగాక విదేశీయులు కూడా స్వల్ప వేతనాలతో అసలు వేతనమే ఆశించకుండా ఆమె ఆశయాలుఅర్ధం చేసుకుని ఆమె కృషిలో సహకరించారు. ఈ సంస్థల నిర్వహణలో ఏదయినా ధనం తక్కువయితే బిసెంటు తానే ఆ మొత్తాన్ని భరించేది.
శ్రీయుతులు జి.యన్. అరండేల్, సి.యస్. త్రిలోక్ కర్, భగవాన్ దాస్ వంటి విద్యావేత్తలు కూడా ఆమె కృషిని మెచ్చుకుని సహకరించారు. త్వరలోనే ఆమె కేంద్ర విశ్వవిద్యాలయం స్థాపనకై అధికంగా పూను కొన్నది. 1910లో ఆప్రయత్నం ఫలించింది. గల పెద్దలు పండిత మదనమోహన మాలవ్యా, సుబ్ర మణ్యం అయ్యర్, నారాయణ చంద్రవర్కరు, అఘతోషీ ముఖర్జీ, పి.సి. ఛటర్జీ మొదలయినవారిలో ఒక నిర్వహణ
పలుకుబడిసంఘం ఏర్పడింది. క్రొత్తదనపు విశ్వవిద్యాలయ స్థాపనను అనుమతించవలసిందిగా ఇంగ్లండు రాజుకు ఒక అభ్యర్ధన పంపాడు. దానిని అప్పటి వైస్రాయి గూడ సిఫారసు చేసారు.
విద్యారంగంలో తాను సాగించే కృషికి తోడుగా బిసెంటు రాజకీయంగా కూడా పుంజుకోవాలని ప్రయత్నిం చింది. జాతీయ కాంగ్రెస్ స్థాపింపకముందు క్రొత్త జీవితం. కావాలనీ దానికి సూచనగా అనేక ఉద్యమాలు నడి కాని కాలక్రమంగా వానిలో చైతన్యం క్షీణించి పోయింది.
పత్రికారంగంలోను సురేంద్రనాధ్ బెనర్జీ బెంగాలీ. పత్రికను, స రేంద్రనాధ్ సేన్ “ఇండియన్ మిర్రర్ ” భారతీ యుల దేశాభిమానం ప్రకటించేది. బొంబాయిలో దాదా బాయి నౌరోజి, ఫీరోజ్ షా మెహతా, జస్టిస్ రానడేవంటి మహానాయకులు దేశభ క్తిని ప్రకటించారు. పూనాలో జాతీయ విద్యను ప్రోత్సహిస్తూ ఫెర్గూసన్ కళాశాల స్థాపించ బడింది. అప్పట్లో హిందూ పత్రిక నూతనంగా తలెత్తిన దేశాభిమానుల వార్తలను ప్రచురించింది.1879లో ధియసాఫికల్ సొసైటీ తన కార్యస్థానం ఇంగ్లండునుంచి ఇండియాకు మార్చింది. వార్షిక సమా వేశాలకు మన దేశానికి వచ్చిన పెద్దలు కూడా భారతీయులలో దేశాభిమానాన్ని ప్రోత్సహిస్తూ వచ్చారు. అంతవరకు ప్రభుత్వ కార్యదర్శిగా ఉద్యోగం చేసిన ఎ, ఒ, హన్యామ్ తన పదవి నుండి విరమించిన వెంటనే దివ్యజ్ఞాన సమజంలో చేరాడు.
భారతీయులకు దాస్యవిమోచనం కల్గించా లని ఆయన యావచ్ఛక్తిని వినియోగించాడు. ఇంగ్లండులో హెన్రీఫా సెట్, జాన్ బ్రయిట్, బ్రౌత్లావంటి పార్ల మెంటు సభ్యులు కూడా భారతదేశ స్వరాజ్య విషయమై చేస్తున్నారు. ఇంతలో 1884 డిశంబరులోఅడయారులో ఒక సమావేశం జరిగిన పిమ్మట మద్రాసులో చాలామంది కూడి ఒక జాతీయఉద్యమం స్థాపించాలని తీర్మానించారు భారత జాతీయ కాంగ్రెస్ తొలి సమావేశం బెంగాల్ లో ప్రసిద్ధ న్యాయవాది డబ్యు సి బెనర్జీ అధ్యక్తన జరిగింది.
1885లోఈ సందర్భంలో ఐ. ఒ. హ్యూమ్ యీ సమావేశా నికి స్వాగతం పలికి రాజకీయ కరపత్రాలు కూడా ప్రచు రించారు. భారతీయ రాజకీయ నాయకులు ప్రతినిధివర్గ మొకటి ఇంగ్లాండు వెళ్ళి రాయబారం జరపాలని నిర్ణ చారు. ఈ ప్రతినిధి వర్గములో శ్రీ యుతులు ఐ. ఒ. హ్యూమ్ , సర్ విలియమ్ వెడ్డర్ బర్న్ హెన్రీ కాటన్లు హెన్రీకాటన్ సభ్యులుగా ఉన్నారు. “ఇంగ్లండులో ఇండియా” అనే పేరుతో ఒక పత్రికగూడా స్థాపించబడింది. బ్రిటిషు పార్ల మెంటులో అనేకమంది సభ్యులు ఇండియా మద్దతు యిచ్చారు. 1889లో జరిగిన జాతీయ కాంగ్రెసు మహాసభకు బ్రాత్ల వచ్చాడు. సర్ విలియమ్ వెడ్డర్ బర్న్ స్వాగతం పలికాడు. ఈ కృషితో ప్రభుత్వం మేలు కొన్నది. ఒక వైపు రాజీబేరాలు మరొక వైపు కాండ ప్రారంభించింది.
భారతీయులు కొందరిని హైకోర్టు వాదానికిజడ్జీలుగా నియమించారు. కాని కౌన్సిలు సభ్యులను రాజ ద్రోహం నేరం క్రింద శిక్షించడమో దేశ బహిష్కారమో చేశారు. అయినప్పటికి జాతీయ కాంగ్రెసు సమావేశాలు జరుగుతూనే ఉన్నాయి. 1906లో జరిగిన కలకత్తా కాంగ్రెసు మహాసభలకు దాదాబాయి నౌరోజి అధ్యక్షత వహించిరి. ఆసభలలో సభ్యులు కాంగ్రెసునాయకులు స్వరాజ్యం, స్వదేశీ వస్తు ప్రోత్సహం, విదేశీవస్తు బహిష్కరణం, జాతీయ విద్యఅ నేనాలుగు అంశాలపై గట్టి తీర్మానాలు చేశారు కాంగ్రెసులో మితవాదులు అతివాదులని రెండు వర్గాలు ఏర్పడ్డాయి. 1907లో సూరత్ కాంగ్రెసుకు రస బిహారి ఘోష్ అధ్యక్షత వహించాడు. సభలలో కొంతగందరగోళం జరిగింది.
అతివాదులయిన బాలగంగాధరతిలక్, అరవింద ఘోష్ దొరైస్వామి మున్నగు వారెందరో సభను వదలి పెట్టి బయటకు వెళ్ళారు, 1:08లో అలహాబాదు కాంగ్రెసుకు అతివాదులను పిలవనేలేదు. 1910లో మింటోమా రీ సంస్క రణల నేవిషయం ప్రవేశ పెట్టబడింది. దానివల్ల ముస్లి ములుకు ప్రాతినిధ్యం ప్రత్యేకించాలని ప్రవేశ పెట్టడంతో రెండు మతాలవారికి భేదాభిప్రాయాలు కలిగాయి. ఆ సంవత్సరం ఆ సభలు అతివాదులచే ఆక్రమించబడి మితవాదులు వేరుగా పోయి సభలు పెట్టుకున్నారు. 1913లో అప్పటి వైస్రాయిని హత్య చేయడానికి కుట్ర జరిగింది. జరిగింది. బలప్ర యోగం చేసి స్వరాజ్యం సంపాదించాలని పంజాబులో కుట్ర పన్నారు.
ఛాయి పరమానంద్ అరవిందఘోషులను పట్టుకున్నారు. అరవిందుడు కవి రచయిత ఆ వేశ పూరితుడయిన దేశ భక్తుడు సృష్టింపబడిన సాక్ష్యం తో ఆయనను హింసించారు విచారణ పిదప ఆయన బ్రిటీషువారి పరిపాలనలో ఉన్న ఇండియా వదలి పుదుచ్చేరి చేరాడు. అక్కడ ఆయన సాహిత్యరచనలు సాగించాడు. మతపరమైన విషయాల్లోకూడా ఆయన ఒక యోగిగా మారాడు.బాలభగవాన్ దాస్ సహాయంతో అనీబిసెంటు సనాతన ధర్మప్రచారానికై హిందూమతం గురించి అనేక గ్రంధాలు రచించింది. ఆమె విద్యార్థినీ విద్యార్థుల చేత బాల్య వివా హాలు నిషేధిస్తామని ప్రమాణాలు చేయించింది. వితంతువులను బాధించటానికి ఆమె వ్యతిరేకి. విదేశీ ప్రయాణం చెయ్యడం విషయంలో గల ఆమె వ్యతిరేకించింది. స్వార్థ రహితులయిన అరండేల్, ఇక్బాల్ నారాయణగుప్తావంటివారి సహాయంతో హిందూ సంస్కృతికి ఆదర్శాలకు చిహ్నమైన సెంట్రలు హిందూ కాలేజీని సాపించింది.
1913 లో బిసెంటు “బ్రదర్స్ ఆఫ్ సర్వీసు” అనే సేవా సంస్థనొక దాన్ని స్థాపించింది. జాతీయ ఐక్యతకు పాటు పడడం దేశం యొక్క సర్వతో ముఖాభివృద్ధి ఆ సంస్థ లక్ష ణాలు ఆ సంవత్సరంలోనే ఆమె స్వయం పరిపాలన, సార్వజనీన విద్య, వర్ణ విచక్షణ, వలస విషయాలపై అనేక సంస్కరణల గురించి వుపన్యాసాలిచ్చింది. ‘ఇండియా! మేలుకో అనే గ్రంథంలో వాటన్నిటిని ప్రచురించింది.
వార్షిక సమావేశాలలో ఏదో తీర్మానం చేసినంత మాత్రానచాలదని స్వరాజ్య సాధనకు సంవత్సరమంతా సాగే ఒక క్రమబద్ధమైన ఆందోళన జరగాలని సూచించింది. 1914లో స్వరాజ్యకాంక్షను వెలిబుచ్చటానికి, తన రాజకీయ కృషికి సహకారిగా వుండేందుకు. “కామన్ వీల్ ” అను పేర ఒక వారపత్రిక స్థాపించింది. తన వుద్య మాన్ని తీవ్రతరం చేసి ఇండియాకు స్వయం పాలనాధికారం కావాలని పదే పదే వ్రాసింది. 1914లో జాతీయ కాంగ్రెసు సభలకు అనీబిసెంటు ప్రతినిధిగా వెళ్ళింది. 1915లో ఆమె తన గురువునుండి ఆ దేశం పొందాలని వుద్యమంలో ముందుకు సాగిపొమ్మని తన గురువు చెప్పినట్లు వెల్లడించింది. బ్రిటిషు సామ్రాజ్యంలో ఇండియాకు గౌరవస్థానం లభించేందుకు తాను తల పెట్టిన సంస్కరణలకుఅనీబిసెంటు అచంచలంగా నిలిచింది.
ఆమె వాదన ప్రకారం ఇండియాకు ఇతర డోమియను రాజ్యాలతోపాటు స్వయం పాలనాధికారం రావాలి. ఆందో ళన శాంతియుత మార్గాల ద్వారానే సాధించాలి దౌర్జన్యం 1915లో లార్డుసిన్హా అధ్యక్షత వహించిన బొంబాయి కాంగ్రేసుకు ఆమె హాజరయింది. ఆయన పేరుపడ్డ మితవాది.ఇండియాకు సంపూర్ణ స్వరాజ్యం కావాలనే వారందరిని ఆయన “ఓర్పు లేనఆదర్శవాదులని పిలిచేవారు. ఆ మాటలు విన్న అనీ బిసెంటు ఆవేశం వచ్చి చెనాబాగ్ లో ఒక ప్రత్యేక సమా వేశం ఏర్పాటు చేసి తన ధ్యేయాన్ని వివరించింది. యాకు సంపూర్ణ స్వరాజ్యం సాధించే లక్ష్యంతో “హోమ్ రూల్ లీగు” స్థాపించడానికి ఆమె నిశ్చయాన్ని ఆ సభలో ప్రకటించింది. ఆహోమూల్ అనే పదం వినేసరికి కొందరికి పార్నెల్ నాయకత్వంలో నడిచిన ఇంగ్లండు దేశంలోని హోంరూలు ఉద్యమం గుర్తుకు వచ్చింది.
సభకు వచ్చిన వారు రెండు వర్గాలుగా చీలిపోయినారు. ఆమె అనుచరులు, స్నేహితులు ఒక రకంగాను మళ్ళీ క్రొత్త ఉద్యమం స్థాపిం చడం కంటే కాంగ్రేసు సంస్థ ద్వారానే ఆందోళన సాగిస్తే బాగుండుననే వారొక వర్గంగా ఏర్పడ్డారు. కొంతకాలం వేచియుండటానికి అనీబిసెంటు అంగీకరించింది.ఎ) హెూంరూల్ ఉద్యమం1916లో మరల బిసెంటు రాజకీయాలలో పాల్గొన డం ప్రారంభమైంది. ఈ మధ్యకాలంలో ప్రపంచ ప్రసిద్ధు డయిన జట్టా కృష్ణమూర్తిగారి తండ్రి బిసెంటుపై కోర్టులో వేసిన కేసు సాగింది. కేసు ముగిసిన తర్వాత తనపై కేసు మోపిన న్యాయవాది ‘ ఆమెతో పాటు పాల్గొనడమొక విశేషం. కోర్టులో ఆ న్యాయవాది దివ్య జ్ఞాన సమాజ సభ్యులపై నిర్ధాక్షిణ్యంగా దుయ్యబట్టినా ఆయన యెడల బిసెంటు కక్ష వహించక సౌజన్యం చూపించి నందుకు ఈ సంఘటన యే తార్కాణము.
రాజకీయాలలోకృష్ణమూర్తి నిత్యానంద అనే తన కుమారులను బిసెంటుకు అప్పగించి వారికి విద్యాబుద్ధులు నేర్పమని కోరాడు. కాని బిసెంటు అంటే గిట్టనివారు ఆ మెహిందూ మతానికి విరుద్ధంగా ప్రచారం చేస్తున్నదని చెప్పడం చేత ఆయన తన కుమారులను తన కప్పగించమని దావా వేశాడు. ఆ ఇద్దరి పిల్లల చదువులకు బిసెంటు ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టి ఇంగ్లీషు యూనివర్శిటిలో కూడ చేర్చింది. వారి తరపున సి.పి. రామస్వామి అయ్యరు కోర్టులో వాదిం చారు. బిసెంటు ప్లీడరును పెట్టుకోక తానే వాదించింది. కానీ ఆ జడ్డి ఇంగ్లీషు దేశస్థుడు ఆమె క్రైస్తవ మతా న్నుంచి విడిపోయిందన్న భావం ఆయనలో వుంది. బ్రిటిషు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు నడుపుతున్నదని కూడా ఆయన మనసులో పడింది. జడ్జీలందరు ఆమె వాదనలో బలాన్ని తడుముకోకుండా ప్రదర్శించిన న్యాయ శాస్త్ర పరిభాషను మెచ్చుకున్నారు.
బిసెంటు మాత్రం లెడ్ బీటరు ఆరోపణల గురించి కోర్టువారు అడిగిన ముఖ్యమైన కాగితాలు తెచ్చి చూప డానికి నిరాకరించింది. ఆమెపై కోర్టుధిక్కార నేరం కూడా మోపమని కోరబడింది. అదితన ఇష్టంపై ఆధారపడి వున్నదని బిసెంటువాదం కాని వాది తరుపున న్యాయవాది అట్టి చర్యకు అంగీకరించలేదు. ఆమె ఆ లాయరుకు కృతజ్ఞత తెలుపుతూ ఉ త్తరం వ్రాసింది. కేసుముగిసిన పిమ్మట ఆ న్యాయవాదియే ఆమెకు ఆ ప్తమిత్రుడయినాడు. ఆమె ప్రారంభించిన ‘హోంరూలు’ ఉద్యమంలో ఆమెకు సంపూర్ణ సహ కారమిచ్చాడు. జాతీయ విశ్వవిద్యాలయం స్కౌటు ఉద్యమాలతో కూడ ఆమె కాయన సహకారం లభించింది. పైన చెప్పిన కేసులో ఇండియాలో ఆమె ఓడిపోయింది. కాని ప్రీవీ కౌన్సిలుకు అప్పీలు చేయగా గెలిచింది బిసెంటు ఆ ఆ ఇద్దరి పిల్లలవిద్య నిరాటంకంగా సాగించింది.
ఆ తర్వాత శ్రీ కృష్ణమూర్తి దివ్యజ్ఞాన సమాజంలో ఒక మణిపూసగా వెలుగొందాడు. అనీబిసెంటు కూడ కృషమూ రి దె వాంశసంభూతుడని నమ్మింది. కాని ఆ కృష్ణమూర్తి దివ్యజ్ఞాన సమాజంనుంచి విడిపోయి తన అనుయాయులతో సంప్రదాయ బద మెన మతవిశ్వాసాలకు వ్యతి రేకంగా మానవులు ఆత్మవిశ్వాసం తోనే మెలగాలనే నూతన సిద్దాంతం లేవదీపి ఇండియా అమెరికాలలోను ప్రపంచదేశాలలో ఒక నూతన ఉద్యమం సాగించాడు ఆ విమర్శలతో ఆయన బిసెంటును గురువు అ రెండేలును ప్రత్యక్ష బోధకుడైన లెడ్ బీటరును విమ ర్శించాడు. అయిప్పటికి బిసెంటుకు కృష్ణమూర్తిపై గల వాత్సల్యం మేమీ తగ్గలేదు.
గోఖలే, రానడేలు కలిగించిన వుత్సాహంతో బిసెంటు సర్వెంట్సు ఆఫ్ ఇండియా సొసైటీని స్థాపించింది. వివిధ రకాలుగా ప్రజానీకానికి తోడ్పడమే యీ ఆశయం.
రాజకీయాలలో అతిమితవాదాన్నిఅనుసరించింది ఆ సమయంలో జెంగాల్ విభజన, ప్రభుత్వ దమననీతి తిలక్ , లాలాలజపతి రాయ్ వంటి నాయకుల నిర్బంధం ప్రజ లు వ అసంతుషి కలిగించాయి హత్యచేసిన కుట్రలో ఉన్నట్లు ఆరోపణ ఇండియాకు వచ్చే దారిలోనే పారిపోయి తిరిగి పట్టుబడ్డాడు. విధించారు. విడుదల తర్వాత సవార్కరు హిందూ. సభకు అధ్యక్షుడైనాడు బెంగాలు విప్లవోద్యమ నాయకులు ‘వందేమాతరం’, ‘నవశక్తి,’ ‘కర్మయోగి’, ‘ధర్మ’ పత్రికలు నడిపారు. బెంగాలులో అంతా ఉగ్రవాదులు, టెర్రరిస్టు ఉద్యమం ప్రారంభించారు. యువకులు అనేకులు ఈ సందర్భంగా పట్టుబడి పేల్చి వేయబడ్డారు. యునై టెడ్ ప్రావిన్సిస్లో ప్రముఖ రాజకీయ నాయకుడు మదన మోహన మాలవ్యా సయ్యద్ అహమ్మద్ ఆలీఘర్ ముస్లిం విద్యాలయం స్థాపించడం వినినవాడై దానితో పోటీ హిందూ విశ్వవిద్యాలయం కూడా ప్రారంభం కావాలని పట్టుదల పూనాడు.
జాతీయ జాతీయ విశ్వవిద్యాలయ స్థాపనకు కంకణం కట్టుకున్న బిసెంటు తనకు పేరు స్వార్ధాన్ని వదులుకొని సెంట్రలు హిందూ కా లేజీ నే హిందూ విశ్వవిద్యాలయంగా రూపొందించడానికి అంగీక రించింది. 1921లో ఆ విశ్వవిద్యాలయం బిసెంటుకు బిరుదునిచ్చి గౌరవించింది. పూనాలో బెంగాలులో విజృంభించసాగిన టెర్రరిస్టు ఉద్యమంలో విద్యార్థులు చేర కుండా అరికట్టడానికి వారణాసిలో మద్రాసులో ‘బిసెంటు కృషి చేసింది.1885లో మొట్ట మొదటిసారిగా భారత ప్రతినిధి వర్గం ఇంగ్లండుకు వెళ్ళింది. 1913లో భూపేంద్రనాధ్ బాసు, జిన్నా, లజపతిరాయ్ తదితరులు లండన్ వెళ్ళారు. కానిరాయబారం ఆశించిన ఫలితాలను సాధించకపోవడంతో ప్రజానీకంలో నిరుత్సాహం నిస్పృహ బయలుదేరాయి.
1916 సెప్టెంబరు 9వ తేదీన “హోంలు లీగు” బిసెంటు చే ప్రారంభింపబడింది. అశేష ప్రజలకు ఆమె విజ్ఞ ప్తి చేసింది. హిందూ ముస్లిం ఐక్యత సాధించి భారతీయులంతా ముక్త కంఠంతో ఐక్య జాతీయవాదం సాగాలని బిసెంటు ఆకాంక్ష 1918లోనే ఆమె పూనాకు వెళ్ళి తిలక్ తో చర్చించి ఆయన ఈ పేరుతో లోగడ సాధించిన పేరుతోనే ఇప్పటి ఉద్యమం లీనం చేయాలని కోరింది. కాని తిలక్ అంగీకరించలేదు. ఆమెకు నిరాశ ఎదురైంది హిందూముస్లిం సఖ్యత సాధిం చే ఉద్దేశంతో హోంరూలు లీగు కార్యవర్గంలో సభ్యుడుగా చేరమని మహమ్మదాలీ జిన్నాను కోరింది. ‘న్యూఇండియా’ పత్రికలలో బి సెంటు స్వరాజ్యానికి ఇండియాకు గల హక్కు గురించి రోజూ వ్రాస్తూనే వచ్చింది. ఈ వ్యాసాలు వ్రాసి నందుకు ఆమెను కోర్టులో విచారించడం ప్రారంభించారు ‘హోంరూలు’ ఉద్యమానికి దాని వలన ఆమెమంచి
ప్రచారం లభించింది.

దేశంలో అన్ని ప్రాంతాల్లో దాని శాఖలు ప్రారంభ మయినాయి. లక్నో కాంగ్రెసు వాదులకు అతివాదులకు సఖ్యత. కాంగ్రెసు-హోంరూలు లీగు సంబంధాల గురించి కొంత రాజీమార్గం సూచించింది. కడలూరులో జరిగిన రాజకీయ మహాసభలో 1916 బిసెంటు ఇండియన్ హోంరూలు అనే విషయం పై గట్టి ప్రకటన చేసింది. అప్పటి మద్రాసు గవర్నరు లార్డ్ పెం ట్లండ్ ఆమెను పిలిచి ఇండియా వదలి వెళ్ళిపొమ్మన్నారు
ఆమె నిరాకరించింది. 1971లో బీసెంటు జార్జి ఆరండేల్వాడియా తదితరులతో పాటుగా మద్రాసు రాష్ట్రంలోఅరెస్టయింది. జై లుకు వెళ్ళేముందు ఆమె ఇండియా త్వరలోనే హోంరూలు సాధించగలదని ఒక బహిరంగ లేఖప్రచురించింది.దేశమంతటా ఆమె అరెస్టుకు నిరసన సభలు. ఊరేగింపులు జరిగాయి. ఆమెను నిర్బంధించినందువల్ల భారతదేశంలోనేకాక విదేశాలలో కూడ స్వరాజ్య పోరాటానికిప్రచారం వచ్చింది. అమెరికా అధ్యక్షుడు విల్సన్ బ్రిటిషుప్రభుత్వానికి ఒక లేఖ వ్రాస్తూ తనకు భారతదేశ స్వరాజ్యఉద్యమంపట్ల పూర్తి సానుభూతి కలదని తెలిపాడు. అప్పటివైస్రాయి ఛెమ్సు ఫర్డు 1917లో ఒక ప్రకటన జారీచేస్తూస్వయంపాలనా సంస్థలు వృద్ధిచెందిన తర్వాత క్రమదశలలో స్వయం పాలనాధికారం యివ్వబడుతుందన్నాడు.
ప్రకటన అనంతరం మాంటేగు ఛెమ్సుఫర్డు యిద్దరు ప్రజాభిప్రాయ సేకరణకై దేశమంతా పర్యటించాడు. నిరంతరంఆందోళనల మూలంగాను ప్రజలలో ప్రబలుతున్న అసంతువికారణంగాను అనీబిసెంటు 1917లో విడుదలయింది. అటు పిమ్మట ఆమె కలకత్తా కాంగ్రెసుకు అధ్యక్ష స్థానంనుంచి ఆమె ప్రసంగిస్తూ “నేను శిక్ష అనుభవించి విడుదలై న తరుణంలో మీరు నన్ను ఈ విధంగాగౌరవించారు. నాపై అనేక విమర్శలు వచ్చిన తరుణంలో నామీద ఉండే గట్టి విశ్వాసంతో మీరు నాకు బలమిచ్చారు. బ్రిటిషు ప్రభుత్వం అణచి వేస్తుంటే మీరు నాకినాయకత్వ బాధ్యత అప్పగించారు. నన్ను నేను సమర్థించుకో లేక పోగా మీరు నా విడుదలకై ఆందోళన సాగించారు.https://photos.app.goo.gl/qiCV9hr1VZwxi3G46
నా చేతనయిన సేవ చేసుకు పోతుం టే ప్రపంచానికి సమర్పించారు. నేనుమీ ప్రతినిధిగా మీకు సర్వవిధాలాసంస్కరణలకుకలిసికృతజ్ఞురాలను, నేను ఎక్కువ మాట్లాడను. నా చేతులే మాట్లాడాలి. ఈ పదవిని మాతృ దేశ సేవకే వినియోగిస్తాను ఆ దేశమాత సేపకే నా శ క్తినంతా ధారపోసాను” అంటూ అక్కడున్న వారందరితో “వందే మాతరం” అనే నినాదం పలికింది. బిసెంటు దేశమంతా పర్యటించి స్వయం పరిపాల నాధికారం కావాలని ప్రచారం చేసింది. మాంటేగు, ఛెమ్సుఫర్డు సంస్కరణలు ద్వంద్వ ప్రభుత్వాన్ని ప్రవేశ పెట్టాయి. కాంగ్రెసులో ఒక వర్గం యీ సుముఖంగా ఉంది. మరో వర్గం దీనిని వ్యతి రేకించింది. ఒక ప్రత్యేక సమావేశంలో మితవాదులు, అతివాదులు బాధ్యతతో కూడిన పూర్ణ పరిపాలనాధికారం రాష్ట్రాల కివ్వాలని కోరారు.
1918 సమావేశంలో బిసెంటు సంస్క రణలపట్ల అసంతుష్టి ప్రకటిస్తూనే అధికారంలో ప్రవేశించి పోరాడడం తేలివై నపని అని చెప్పడంతో తేజబహదూర్ సపూ, సురేంద్రనాధ్ బెనర్జీ, సెతల్వాద్, సి. వై. చింతామణి, సి. పి. రామస్వామి మున్నగు వారు అధికారం లోకి వచ్చారు. 1918లో గాంధీ దక్షిణాఫ్రికాలో సత్యా గ్రహం నడిపి భారతదేశానికి తిరిగి వచ్చారు. మన దేశంలో కూడా బీహారులో నీలిమందు తోటపనివారి పక్షాన కృషి చేస్తూ తన మూల సిద్ధాంతాలయిన అహింస సత్యాగ్రహాలనుతప్పరాదని కోరాడు. – ప్రభుత్వ కార్యాలయాల్లో సహాయ నిరాకరణం ప్రారంభించాలని, పన్నులు చెల్లించ రాదని లాయర్లు కోర్టులను బహిష్కరించాలని ప్రచారం చేశాడు.. ఈ మార్గాలన్నీ సంపూర్ణ స్వరాజ్య సాధనకే
అనీబిసెంటు మాత్రం తన విచారణలు ఉద్యమాల గురించి ఆందోళనలు సాగిస్తూ నేగాంధీ ప్రవచించిన సహయ నిరాకరణకు మాత్రం అంగీకరించలేదు. అయినంతమాత్రాన గాంధీజీపట్ల ఆమెకు అధిక గౌరవం ఆయన ఉన్న తాదర్శాలు నిస్వార్థ సేవ, సత్యంపట్ల ఆయన విశ్వాసం మెచ్చుకోదగినవి. అంగీకరించింది. ఆ శాంతి ప్రబలిన ప్రజానీకంలో గాంధీ ప్రబోధ నలే ఎక్కువ ప్రచారం పొందాయి. 1920-1930 సంవత్స రాల మధ్యకాలంలో బిసెంటు ప్రాబల్యం తగ్గంది సహాయ నిరాకరణం, స్వరాజ్యోద్యమం రెండూ సాగాయి. ప్రజలు అనేకమైన దౌర్జన్యాలు, హింసలు చేశారు. అది చూచి గాం ధియే తాను ఘోరతప్పిదం చేశానా? అనుకున్నాడుకూడా. ఇండియాలో ఉద్యమం సాగిస్తూనే బిసెంటులండన్ లో హోంరూల్ లీగ్ ను ఒక సభకూడ సాపించింది. ఆమె బి. పి. వాడియా, డి. కె. తెలాగ్, జెమ్న దాస్, ద్వారక దాస్లు కలిసి వెళ్ళి ఇంగ్లండులో మనహోంరూల్ ఉద్యమం గురించి ప్రచా రం చేయ మొద లెట్టారు. ఇంగ్లండ్ యునైటెడ్ ఇండి లో యా’ అనే ఒక వారపత్రిక స్థాపించింది బిసెంటు, తన న్యూ ఇండియా పత్రికకు విదేశీ సంచిక కూడ ప్రచురించేది.
60 మంది బ్రిటిష్ పార్ల మెంటు సభ్యులతో అక్కడున్న కమిటీరూంలో శ్రీయుతులు వి.యన్. శ్రీనివాసశాస్త్రి ఎం. ఎ. జిన్నా, బి సెంటు సి సి. రామస్వామిగార్లు ప్రసంగించారు. ఇంగ్లండులోను స్కాట్లండ్ లోను పర్యటించి ఇండియాకు హోంరూల్ విషయమైరాజకీయ ఉపన్యాసాలిచ్చారు లండన్ పత్రికలకు వ్యాసాలు వ్రాసి, పత్రికల వారితో ఇంటర్వ్యూలు జరిపి ఎన్నిరకాలుగా ప్రచారం ఇవ్వాలో అన్ని విధాలాఇండియా విషయాలు బ్రిటిషు ప్రజలలో వ్యాప్తిచెందేటట్లు చేశారు బిసెంటు, సరోజినీనాయుడు కలిసి స్త్రీలపక్షాన ప్రతి నిధులుగా మాంటేగ్ ను దర్శించారు. ఇండియా విషయమై సంస్కరణలు చేయాలని 200 ట్రేడ్ యూనియన్లు కార్మిక సంఘాలు తమ మద్దతు ప్రకటించాయి. 1919లో అమృతసర్ కాంగ్రెస్ భారతీయుల ఆందోళనోద్యమంలో మరో ముందడు గుసాధించింది. అమృతసరులోని జలియన్ వాలా బాగ్ లో జరి -గిన సంఘటనలు ఇండియాలో తీవ్ర అశాంతికి దారితీశాయి.
బిటిష్ సామ్రాజ్యంలోని అనేక అధీన రాజ్యాలు తాము రాజకీయ స్వాతంత్ర్యం పొం దేముందు ముసాయిదా రాజ్యాం గం తయారుచేసి సమర్పించడం పరిపాటి, అలా గేఅనీబిసెంట్. కూడ ఒక చిత్తు రాజ్యాన్ని తయారు చేసింది. దాని ప్రతిని అనేక సమావేశాలలో ముఖ్యులనుకొన్న వారందరికి వినిపించి అనేక కరపత్రాలుకూడా ప్రచురించింది. ఈమధ్య కాలంలో ఇంగ్లండులో ఎన్నికలలో కన్సర్వెటీవు పక్షం ఓడిపోయి ఆ స్థానంలో లేబరుపక్షం స్వల్ప తేడాతో అధికారంలోకి వచ్చింది 1973లో అలహాబాదులో జరిగిన జాతీయసదస్సు ఒక ముఖ్య మైన నిర్ణయం చేసింది. మళ్ళీ ఒక ప్రతినిధివర్గం లండన్ కెళ్ళి ఒక వినతిపత్రం క్రొత్త ప్రభుత్వానికి సమర్పించింది. వరు నగా అనేక సభలు జరిగాయి.
బిసెంటు ప్రజాసేవలో ప్రవే శించి 50 సంవత్సరాలైన సందర్భంగా ప్రదర్శన క్వీన్సహాలు వద్ద జరిగింది. ఆప్రదర్శనలో ప్రము బ్రహ్మాండమైన ఖులు రామ్సే మేక్డోనాల్డ్, బార్డుహాల్డేన్, పిలిఫిస్నో కెక్, లార్డు బెడన్ పవల్ మున్నగువారంతా పాల్గొన్నారు ఇండియాపట్ల ఆమె అవిరళ కృషిని వారంతా ఎంతోప్రశంసించారు. ఈ విజయోత్సవాలతో సెంటు ఇండియాకు తిరిగివచ్చింది. కాంగ్రెసు హోంరూల్ లీగ్ స్వరాజ్యపార్టీ లిబరల్ ఫెడ రేషన్ ముస్లింలీగు, ఇండిపెండెంటు పార్టీ అన్నీ కూడి ఒక ఐక్య సంఘటనగా ఏర్పాడాలని ఆమె అందరికి విజ్ఞప్తి చేసింది. గాంధీ దగ్గరకు వెళ్ళింది, ఆయన కాంగ్రెసునియమా వళి విచ్ఛిన్నమైపోయిందనిస హాయని రాకరణం, స త్యాగ్రహ ఉద్యమం కూడా ఫలితం లేకుండాపోయినట్లు అంగీకరించి ఒక క్రొత్తపంధాను అవలంబించడం మంచిదని సలహాఇచ్చాడు ఆ సమయానికి అదయితేనే ఎక్కువ సమర్థవంతంగా ఉంటుం దని ఆయన నమ్మాడు.
రాట్నం అస్పృశ్యతా నివారణ, సర్వకులాలమధ్య సామరస్యం ఆ ఉద్యమ స్వరూపంతో బిసెంటు పూర్తిగా ఏకీభవించకపోయినా సహాయని రాక రణ సత్యాగ్రహోద్యమాలు విరమించే పక్షంలో తానునిత్యము ఒక అరగంట రాట్నంపై నూలువడకడానికి సిద్ధమేనన్నది. కాని బెల్గా కాంగ్రెసులో సహాయనిరాకరణంమాంటే ఛెమ్సు ఫర్డు సంస్కరణల పూర్తినిషేధం తీర్మానింపబడ్డా బిసెంటుమరల ఒక జాతీయసదస్సును పిలిచి తాను తయారు చేసిన చిత్తుబిల్లుకు బ్రిటిషు అటార్నీ జనరలు సహాయంతో పార్ల మెంటరీ పద్ధతిలో తుదిరూపం యిచ్చింది. 1925లో ఆ బిల్లు పార్ల మెంటులో ప్రవేశ పెట్టబడి అచ్చువేసేందుకు అను మతికూడా పొందింది. పార మెంటులో తొలిపఠనం కూడ అయిన తర్వాత ఇండియానించే కొందరు కాంగ్రెసు నాయ కులు అది తమబిల్లు కాదని ఇంగ్లండు పార్ల మెంటుకు కేబుల్ ద్వారా తెలిపారు. బ్రిటీషు పార్ల మెంటు మరుసటిసమావే శానికి ఆ బిల్లు రానే లేదు.
1420 రామ్సే మేక్డోనాల్డు ఒక ప్రక టన చేస్తూ “కొద్దికాలంలోనే అంటే సంవత్సరాలు కాదు దేశాలలో క్రొత్త సభ్య నెలలలోనే బ్రిటిషు కామన్వెల్తుదేశం చేరుతుందనుకుంటాను. అదే ఇండియా” అనికూడ
ప్రకటించాడు. 1920లో ఒక ఏర్పాటయింది. “ఇండియాపైబ్రిటిషు ఆధిపత్యం.. ప్రపంచ శాంతికి ముప్పు అనే విషయం ఆ సభలో ముఖ్యాంశం. ఆ సభకు బ్రిటిషు మంత్రివర్గ సభ్యుడు లాన్స్లరీ అధ్యక్షుడు. ఆ సభలో బిసెంటు,మున్షీ ఈశ్వరశరణ్ బి. శివరావు మేజర్ గ్రహంపోలు ఇతరులు ప్రసంగించారు. ఆ సభతో ఇంగ్లండులో ఒక పెద్దసంచలనం కలిగింది.బొంబాయిలో అన్ని రాజకీయపక్షాల సమావేశం జరిగింది. అందులో అన్ని పక్షాల ఐక్యత సాధించటానికిహిందూ ముస్లింల సఖ్యత స్వరాజ్యసాధనకు అనే విషయా
లపై నిర్ణయించేందుకు ఒకకమిటీ ఏర్పాటయింది, చిట్టచివరకు పండిత మోతీలాల్ నెహ్రూ సహాయంతో ఎట్టకేలకు స్వరాజ్య సాధనకొక పథకం తయారయింది. అన్ని రాజకీయ పక్షాల సమావేశం 1921 డిసెంబరులో పిలిచారు.
ఆ సమాదానికి జిన్నా ముస్లింలీగ్ ప్రతినిధిగావ చ్చాడు. హిందువుల పక్షం వాదించడానికి శ్రీ జయకర్ కూడావేశంలో ఉన్నాడు. పథకంలో చాలాభాగం ఆమోదింపబడిన పిమ్మట కేంద్రశాసన సభలో హిందువులకు ముస్లి ములకు ఎంతెంత ప్రాతినిధ్యముండాలనే విషయంలోజయకర్, జిన్నాలకు పట్టుదలలు వచ్చాయి. జయకర్ ముస్లింలకు 25 శాతంచాలని, జిన్నా 30 శాతం ఉండాలని వాదించారు. ఆ ఒక్క అంశం క్రమక్రమంగా భేదాలుకల 4 అంశాలుగా పెరిగింది.తరువాత జరిగిన రౌండ్ టేబిలు సమావేశాలకు గాంధీజీ ఒక్కడే జాతీయ కాంగ్రెసు ప్రతినిధిగా వెళ్ళడం జరిగింది.తరువాత పూర్తిగా బ్రిటిషువారే సభ్యులుగా గల సైమన్కమీషన్ నియమింపబడింది. ఈ కమిషనన్ను జాతీయ కాంగ్రెసు జాతీయహోంరూల్ లీగ్ కూడా బహిష్కరించాయి. ఇండియాను స్వరాజ్య రాజ్యాంగం ఏర్పరిచే విష యంలో వివిధ రాజకీయపక్షాలకు ఏకాభిప్రాయం కుదరక పోయినా అనిబిసెంటుమాత్రం తరగని ఉత్సాహంతో పత్రి కలద్వారాను ఉపన్యాన వేదికల మీద వివిధ రాజకీయ సంస్థల ద్వారా ఇండియాకు స్వ రాజ్యసంపాదన విషయమై ఆందోళ నను ఉద్యమాన్ని నిరాటంకంగా సాగిస్తూనే వచ్చింది.
చివరి రోజులు
ఇండియాకు స్వరాజ్యం సంపాదించడానికి వివిధనాయ కుల ప్రయత్నాలు ఫలించకపోవడంతో భారత ప్రజానీకం తమ సహనం కోల్పోతున్నారు. మహాత్మాగాంధీ పలుకుబడి దినదినం అధిమై ఆయన బ్రిటిషు ప్రభుత్వంతో ఇండియాలో ఉన్న ఆప్రభుత్వ ప్రతినిధులతో గౌరవ పరిష్కారం కోసం చేసేప్రయత్నాలు వీరోచిత పోరాటంలే భారతచరిత్రగా మిగి లాయి. ప్రజాభిప్రాయాన్ని ప్రకటించడంకోసం ఆయనపదే పదే ఉద్యమాలు నడిపాడు. అపజయాలకు లెక్క చేయకుండా 1922లో తుదిసారిగా ఉవ్వెత్తున ప్రజలు రెచ్చిపోయి సాగిం చిన మహా ఉధృతమైన ఉద్యమపు వెల్లువవరకు ప్రజలు గాంధీ అనుచరులు ప్రయత్నిస్తూనే వచ్చారు.
ప్రపంచ యుద్ధాల మూలంగా ఏర్పడిన క్లిష్ట పరిస్థి తుల, సైనికనౌకాదళాలు ఎదురుతిరిగేటట్టు కన్పించిన వై ఖరి వలన రాజ్యాలకు స్వతంత్ర ప్రతిపత్తికల్గించాల నే అభిప్రాయం ప్రపంచవ్యాప్తం కావడం, అమెరికావారు ఇండియాకు స్వయం పాలనా ప్రతిపత్తి ఇవ్వనందుకు బ్రిటన్ విఫలమయిం దని కినుక వహించడం గాంధీజీనిరంతరకృషి ఫలితంగా ప్రజలుచైతన్యవంతులు కావడం బ్రిటిషు ప్రభుత్వపక్షం పునరాలో చనలోపడి సరియైన నిర్ణయానికి రాగల్గడం ఇవన్నీ ఇండియా బిటిషు కామన్వెల్తులో ఒకసభ్య దేశం కావడానికి దోహదం చేశాయి. ఈ ఆశయంకోసమే అనీబిసెంటుకష్ట నష్టాలు లెక్క చేయక అవిరళంగా కృషి చేసింది. అనేక పోరాటాలు సాగిం చింది. ఆమె ఆరోగ్యం అతిత్వరితంగా క్షీణించి పోవడంతో ఆమె తన ఉద్యమ సాఫల్యాన్ని కళ్ళారచూడ లేక పోయింది 1931, 1932లో జరిగిన రౌండ్ టేబిలుసమా వేశాలు విజయ వంతం కాకపోవడంతో ఆమె మరింత క్రుంగిపోయింది. 1933లో ఆమె ఈ లోకాన్నే విడిచి వెళ్ళిపోయింది.
తన ఆరోగ్యం క్రమక్రమంగా క్షీణిస్తున్నా ఆమె మాత్రం భారత దేశ భవిష్యత్తు విషయాలలో ఒక నిశ్చతాభి ప్రాయంతో నేవుంది. మానసికంగా ఆమెథైర్యాన్ని విడనాడ లేదు, ప్రశాంతత తగ్గ లేదు. 1928-1933 సంవత్సరాలు ఆమె జీవిత చరమదశ. అవి చాలా ముఖ్యమైనవి కూడా. విజయాలు సాధించితే ఆ ఉత్సాహంతో చిరునవ్వులు చిందింస్తూ సగర్వంగా వానిని గురించి పలుకరింపవచ్చు. కాని అప జయాలు ఎదురై నప్పుడు మనస్థయిర్యం విడనాడకుండా ఆ శా జనకములై న భవిష్యత్తుకై ఎదురుచూస్తూ సహనం కోల్పో కుండా జయాపజయాలు సరిచూడగలిగిన చి తసితి ఎవరికో గాని సాధ్యంకాదు.
అట్టి విశిష్టవ్య క్తి బిసెంటు. ఈ కాలంలో ఆమెతో పరిచయంగలవ్య క్తి సర్.పి. రామస్వామిఅయ్యర్ ఆ మెముఖంలో విషాద ఛాయలుగాని నోటి వెంట పరుల వాక్యా లు వినలేదన్నారు. ఆ మె “ఇండియాకు కష్టదినాలు ఈ వేదన అనంతరం ఉచ్చస్థితిని దేశం పొందగలదు, నాకృషి పూర్తి అయింది. దానిని కొనసాగించేపని దేశీయ ప్రజలదే” అనిపలికింది. అనీబిసెంటు తన 47 వ యేట ఇండియాకు వచ్చింది. అదే తన మాతృ దేశంగా భావించింది. భారతదేశ పునరుజ్జీవ నానికై ఆమె మతసంబంధంగా వేదాంతపరంగా సాంస్కృతం పరంగా ఎక్కువ కృషిచేసింది. భారత సంస్కృతికి చిహ్న ంగా సెంట్రల్ హిందూ కాలేజీని సాపించిన స్థాపించిన తరువాత హిందూ విశ్వవిద్యాలయ స్థాపనకు నాందిపలికింది. హిందూ సంఘంలో ఆచారం వ్యవహారాల సంస్కరణకు మార్గదర్శకు రాలయింది.
నవభారతంలో స్త్రీలు నిర్వహించదగిన పాత్రకు పునాదులు వేసింది. దేశీయవస్తువుల వాడకాన్ని తొలిసారిగా ప్రోత్సహించింది. నిమ్న జాతులకు ఆమె చేసిన సేవగణనీయ మైంది. మొట్టమొదటిసారిగా మన దేశంలో స్కౌటు ఉద్యమాన్ని స్థాపించి వ్యాప్తి చేసింది. రాజకీయ స్వాతం త్య్రం లభిస్తేగాని ఇండియా అధికారికంగా బలపడదని ఆమె స్పష్టం చేసింది. ఆమెలో నాయకత్వశక్తులన్నీ రూపం ధరిం చాయి. తన అభిప్రాయాలను ప్రజలపై బలవంతంగా రుద్దడం కాక తన సహచరులు కార్యక ర్తల మనుసులు ఎప్పుడూ ఏ విధంగా నొచ్చుకోకుండా వారి హృదయపూర్వకంగా సహ కారం పొందగలిగిన శక్తి ఆమెలోని ప్రత్యేకత. 27కొంతకాలం తనతో పనిచేసి కారణాంతరాలవల్ల విడి పోయిన వారిపట్ల ఆమెకు కోదం, క్రోధం ఏ కోశానా ఉండేవికాదు. ఒకసారి మరాహాష్ట్రకు చెందిన ఒక రాజకీయ నాయకుడు బిసెంటుకు వ్యతిరేకంగా “విదేశీయులు మన దేశాభ్యుదయానికి కృషి చేయడంవల్ల శ్రీకృష్ణునికి పాలియ్య డానికివచ్చిన పూతన వంటిదే ఈ బిసెంటు” అని వ్యాఖ్యా నించాడు.
అతడేకాదు ప్రసిద్ధ నాయకుడు బాలగంగాధర తిలకకూడా ఆమె నెంతగా విమర్శ చేసినా వారిరువురితో తరువాత కాలములో ఎట్టి అరమరికలు లేకుండా బిసెంటు ఉద్యమ కృషిని సాగించింది.ఆమె వ్యవహారాలలో ముఖ్యంగా జమా ఖర్చులు వ్రాసేవారు విచక్షణారహితంగా ఆమెను మోసగించి కొంత ధనానికి లెక్క చెప్పేవారు కాదు. అట్టి వారిని గురించి తన మిత్రులు ఎంత చెప్పినా ఆమె పట్టించుకోకదోషులను క్షమించి వూరుకునేది. తనకు ద్రోహంచేసిన వారిని కూడ శిక్షించని క్షమాగుణం ఎంత గొప్పది!ఎదుటి వారి వాదనలో బలాన్ని, నిజాన్ని గ్రహించ గలిగిన సహనంకూడా బిసెంటులోగల ప్రత్యేక గుణం, ధనం యొక్క ప్రయోజనం మంచి పనులు చేయడమేనని సౌఖ్య సాధనకే అది ఉపయోగ పడుతుందని ఆమె నమ్మిక ధన సంపాదనలూ ఇక ఆమెలో లేదు సరిగదా ప్రతిసంవత్సరం చివరకు తన వద్ద మిగిలియున్న ధనాన్ని ధర్మ కార్యాలకు వెచ్చించడం ఆమెకు పరిపాటి.
ఉపకార వేతనాలు దాన ధర్మాలు, ధర్మసంస్థలకు విరాళాలు ఇటువంటి సత్కార్యా లకు తన వద్ద చేరిన ధనాన్ని వినియోగించేది.ఆమెను అభిమానించేవారు ప్రపంచ దేశాలన్నింటిలో ఉన్నారు. వారు ఆమెఇష్ట ప్రకారం. ఖర్చు పెట్టమనివి రాళాలు పంపేవారు. అట్టి వారిలో కోటీశ్వరులు పారిశ్రామిక వేత్త లుండేవారు, ‘మిస్ వాడి అనే రాగిగనుల యజమానురాలు ఆమెకు పెద్ద పెద్ద మొత్తాలు పంపేది. సంవత్సరం చివరకు బాంకు నిల్వలు అన్నిటిని కూడ కరిగించి వేసి ఏమి మిగల కుండా దాన ధర్మాలు చేసిన సందర్భాలు అనేకం. వరుసగా రెండు మూడు సంవత్సరాల కాలములో ఆమెమద్రాస్లో నిర్మించిన వై.యం. ఐ ఎ హాలుకు డజనుకొలది విద్యార్ధులుఇంగ్లండులో అమెరికాలో తమ యూనివర్శిటీ విద్యపూర్తి చేయడానికి తాను స్థాపించిన పత్రికలు’ కామక్ నీల్ ‘న్యూ ఇండియా’లు సక్రమంగా ప్రచురింపబడేందుకు హోంరూల లీగకు దాదాపు 10 లక్షల రూపాల మేరకు ఖర్చు చేసింది.
1924 నుంచి 1931 సంవత్సరాల కాలములో ప్రపంచవ్యాప్తంగా విరాళాలు కూడా బహుధారాళంగా వచ్చేవి. ఆమె అనేదికూడా “ధనాన్ని ఆ స్త్రీగా సంపాదించక పోతే, సేవాకార్యక్రమాలకు ఉపయోగించేటట్లయితే ధనం దానంతట అ దేవస్తుంది. లేమి ఉండనే ఉండదు” అని.
క్షమాగుణంలో ఔదార్యంలో మిన్నగా నిరూపించు కున్నట్లే అనీబిసెంటు అతిధులను మర్యాదచేయటంలో అన్న పూర్ణకు సాటియైనదే దివ్యజ్ఞాన ఉద్యమంలో హోంరూల్ ఉద్యమంలో ఆమెతో పాటు దూరప్రయాణాలు చేసే కార్య కర్తలను ఆమె మాతృవాత్సల్యంతో చూసేది. వారికి కాఫీ, ఫలహారాలు తానే స్వయంగా తయారుచేసేది. వారి సౌక ర్యాలకు ఎట్టి లోపం జరగకుండా శ్రద్ధ వహించేది. వారి సంరక్షణ భారమంతా తానే వహిస్తుండేది.
ఆమె పిమ్మట జార్జి యస్. అండేల్ దివ్యజ్ఞాన సమా జానికి అధ్యక్షుడై నాడు. శ్రీ జనక రాజదాస బౌద్ధమ తాను యాతడు పండితుడు. ఆయనకు బిసెంటు లెడ్ బీటరు విద్యా బుద్ధులు నేర్పాడు డా. భగవాన్ దాస్ సంస్కృతపండితుడు సంఘసేవా పరాయణుడు. బిసెంటు సాగించిన విద్యాకార్య క్రమాలలో సహాయకారిగావున్నాడు. ఆయనతోడ్పాటుతో బిసెంటు భగవద్గీతను ఆంగ్లంలోకి తర్జుమా చేసింది. బి.పివాడి యాతని చితన్నతనంలోనే బిసెంటు ఉద్యమాలలో చేరాడు. కార్మికోద్యమాలలో హోంరూల్ఉద్యమంలో సేవచేశాడు.పత్రికారంగంలోకూడ సహాయపడ్డాడు.
వీరందరు బిసెంటుకు అతిసన్నిహితులు, ఆమెకు కష్టనష్టాల్లో క్లిష్ట సమస్య పరి ష్కారంలో తోడ్పడ్డారు. మిస్ డ్జి, మిస్ బ్రైట్ డాగ్రహం పోలలుకూడా ఆమెకు ముఖ్య అనుయాయుతులు.1924 లో క్వీన్స్ హాలులో అనీబిసెంటు గౌరవార్ధం ఆమెకు ఘన సన్మానం జరిగింది. కామ్సే మేక్టోనాల్డ్, లార్డు హాల్లేరు, లార్డు బేడెర్ వ నెల్, బెడ్ టర్నల్, ఫిలిస్ స్నో డెజ్ మిసెస్ సిరిక్స్ లారెన్సుమున్నగు ప్రముఖులంతా ఆసభలో బిసెంటు కృషిని ప్రసంసిస్తూ ప్రసంగించారు. సన్మానానికి కృతజ్ఞ తజ్ఞతలు తెల్పుతూ అనీబిసెంటు “ఈనాడు చాలామంది త్యాగము, కృషి గురించి ప్రసంగించారు. కాని నాలోశ క్తి తగ్గిందని నాకు తెల్సు. మీరుకూడ గమనిం చేవుంటారు. ఒక ఉదా త్త ఆశయం కోసం త్యాగం చేయడంలో నే నిజమైన ఆనందముంది. స్వార్ధానికి కాక పరమార్ధానికి పాటుపడడం చాల మంచిది.

మనలోవుండే పరమాత్మ గొప్ప ధనాన్ని మనం పెంచుకో లేకపోయినా ఆయనే మనలను సంఘసేవకు ప్రోత్స హిస్తాడు. మనంవట్టి కారణభూతులమే కర్తృత్వమాయన దే ననేభావం ఆ భగవంతుని ప్రోత్సాహమే ఈశ క్తి అంతా ఆయనకు మనకు పరోక్షంగా ప్రసాదించిన దేఆయనయేఅసంత శక్తిస్వరూపుడు, అలసట ఎరుగడు. అయితే మీ అందరి లోను ఆ శక్తి స్వరూపం, దైవశక్తి దాగియుండి మానవ శరీరమే ఆ భగవంతుని నివాసం అదే ఆయన దేవాలయం అన్నది. పై వాక్యాలు ఆమె చివరి రోజులలో ఆమెభావం జీవితం గురించి ఆమె ప్రకటించిన జ్ఞానం మనకు వ్యక్తమౌ తున్నాయి. జీవితగాధలే యి. ఆమె జీవిత గాధలే భరత వాక్యాలు కూడా.
……………………………………………………………………………….THE END ………………………………………………………………………….